టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌రోసారి ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూట‌మికి ఉన్న మెజార్టీ నేప‌థ్యంలో ఈ నాలుగు స్థానాలు కూట‌మి పార్టీల ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఈ నాలుగు సీట్ల‌లో ఒక‌టి జ‌న‌సేన‌, ఒక‌టి బీజేపీ కోటాలో వ‌దిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంట‌ర్న‌ల్ పోటీ ఉంది.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, లోకేష్ లెక్క‌లు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం […]

జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

ర‌ఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జ‌రుగుతోంది… !

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? ఆయ‌న పార్టీలో ఉంటారా ? లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నాయి. ర‌ఘురామ రాజ‌కీయ ప్ర‌స్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది. ఆయ‌న పార్టీలో ఉగ్గ‌బ‌ట్టుకుని ఉండ‌లేక‌పోతున్నారా ? ఆయ‌న తీరుపై పార్టీ […]

ఆ టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ ..?

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ న‌డుస్తోంది. ఏలూరు జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎన్నారై సొంగా రోష‌న్ కుమార్ తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ 20 నెల‌ల్లో అభివృద్ధి క‌న్నా పార్టీ ప‌రంగా స‌మ‌న్వ‌యం చేసుకోలేని ప‌రిస్థితి. అయితే ఎమ్మెల్యే రోష‌న్ చుట్టూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వ‌ల‌యం కూడా ఉంది. మ‌రి ఆ సెంటిమెంట్ ఏమిటి […]

ఆ కుర్చీ కోసమే కుట్రలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా […]

మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]

నెల్లూరు కోటపై బీసీ పాగా….!

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. […]

రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]

ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి […]