ఆ కుర్చీ కోసమే కుట్రలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా […]

మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]

నెల్లూరు కోటపై బీసీ పాగా….!

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. […]

రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]

ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి […]

విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తారో తెలుసా…?

రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని […]

సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్‌గా మ‌రీన బాల‌య్య‌..!

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకునేవాడే అస‌లు సిస‌లైన రాజ‌కీయ నాయ‌కుడు. తాను తండ్రికి త‌గ్గ సినీ, రాజ‌కీయ వార‌సుడినే అని మ‌రోసారి హిందూపురం ఎమ్మెల్యే న‌ట‌సింహం బాల‌కృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాల‌య్య సినిమాల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్ర‌కం, జాన‌ప‌దం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా స‌క్సెస్ అయ్యారు. ఇక తండ్రితో పాటు అన్న హ‌రికృష్ణ ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి […]

చంద్ర‌బాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప‌రిస్థితి కూడా లేద‌ని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆయ‌న ఉద్దేశంలో ప్ర‌క్షాళ‌న అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మా.. లేక విజ‌య‌వాడ వ‌ర‌కే ప‌రిమితం కావ‌డ‌మా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]

చంద్ర‌బాబును వ‌ర్మ ఎందుకు వ‌ద‌ల‌ట్లేదు… మ‌రో సినిమా కూడా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు ఏపీ వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువ‌చ్చిన జీవో 1/2023 మ‌రింత‌గా రాజ‌కీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్ర‌బాబు కుప్పం టూర్‌పై ఇప్పుడే కాదు గ‌తంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం నుంచి చాలా ఆంక్ష‌లే వ‌చ్చాయి. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ తెచ్చిన జీవోపై […]