భీమిలి నియోజకవర్గం టిడిపి కంచుకోట…ఇక్కడ 1983 నుంచి 1999 వరకు వరుసగా టిడిపి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో మళ్ళీ టిడిపి జెండా ఎగిరింది. 2019లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈయన 9 వేల ఓట్ల తేడాతో గెలిస్తే..జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం జరిగింది. అయితే ఈ సారి భీమిలిలో పోరు రసవత్తరంగా […]
Tag: TDP
తణుకులో హోరాహోరీ..అరిమిల్లి వర్సెస్ కారుమూరి..లీడ్ ఎవరిది?
ఈ సారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వన్సైడ్ గా గెలిచింది..కానీ ఈ సారి టిడిపి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. అలా అని వైసీపీ తేలికగా వదిలే ఛాన్స్ లేదు. మళ్ళీ టిడిపిని చితు చేసి గెలవాలని చెప్పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి తణుకు నియోజకవర్గంలో ఫైట్ హోరాహోరీగా సాగనుంది. గత ఎన్నికల్లో తణుకులో వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, […]
విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!
విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు […]
నారాయణకు దెబ్బ మీద దెబ్బ..కవర్ చేయలేకపోతున్నారా?
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు ఇంటి పోరు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. ఆయన తమ్ముడి భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తనని మానసికంగా వేధిస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో భోజనం తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేశారని నారాయణ తమ్ముడి భార్య కృష్ణప్రియ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఈ వేధింపుల పర్వం కొనసాగుతోందని, 2019 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయాలంటూ నారాయణ తనను అనేక […]
అద్దంకిలో గొట్టిపాటి దూకుడు..చైతన్య బ్రేక్ వేస్తారా?
రాష్ట్రంలో పార్టీ గాలితో సంబంధం లేకుండా గెలిచే నాయకుల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరని చెప్పవచ్చు. 2009 నుంచి ఆయన వరుసగా అద్దంకి నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన..2014లో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. అప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. తర్వాత టిడిపిలోకి వచ్చిన ఆయన..2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా పార్టీ బలంతో పాటు తన సొంత ఇమేజ్ తో గొట్టిపాటి గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు […]
సాయిరెడ్డి ఎటాకింగ్ పాలిటిక్స్..ఆ మూడు జిల్లాల్లో కలిసొస్తుందా?
వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. పార్టీ మొదట నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అన్నిటిలోనూ జగన్ వెంట నడుస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మంచి విజయాన్ని అందుకోవడానికి సాయిరెడ్డి కష్టం కూడా ఉంది. ఎందుకంటే 2014లో ఉత్తరాంధ్రలో వైసీపీ దారుణంగా ఓడింది. పైగా విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బలమైన టిడిపికి చెక్ పెట్టి అనూహ్యంగా […]
పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!
పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టిడిపిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది. అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ల […]
నంద్యాల టీడీపీ సీటు ఫిక్స్..కానీ అదే డౌట్.!
నంద్యాల అసెంబ్లీ స్థానం…ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీదే ఆధిక్యంగా ఉంది. ఆ పార్టీని నిలువరించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ టిడిపి మొదట్లో మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టిడిపిలోకి జంప్ అయ్యారు. అనుహ్యా పరిణామాల […]
పెడనలో తమ్ముళ్ళ పోరు..దెబ్బవేసేలా ఉన్నారు.!
ఏపీలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. వాస్తవానికి పెడన టిడిపి సీటు మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. గతంలో దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేసేవారు..గత ఎన్నికల్లో […]