టీడీపీలో పెరుగుతున్న సెగ‌… రాజ‌కీయం మారుతుందా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కాకినాడ రూర‌ల్ రాజ‌కీయాలు కూడా వేడెక్కాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పిల్లి అనంత‌ల‌క్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, గ‌త ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చ‌క్రం తిప్పేది మాత్రం ఆమె భ‌ర్తే. ఇక‌.. ఆయ‌న‌తో పొస‌గని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల‌కు పిల్లి కుటుంబానికి మ‌ధ్య వివాదాలు ఉన్నాయి. ఆయ‌న […]