బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్, అంజలి, […]