ఇది కాల్పుల విరమణ ఒప్పందం కాదా.. అంగీకారం మాత్రమేనా.. భారత్ పాక్‌కు ఇచ్చిన్న రెండు ఆప్షన్స్ ఇవే..!

భారత్ పాకిస్తాన్‌ల‌ మధ్య గత మూడు రోజులుగా కొనసాగుతున్న యుద్దాలకు తాజాగా చేక్ ప‌డింది. కాల్పుల విరమణ అంశాన్ని అటు పాకిస్తాన్ తో పాటు.. ఇటు భారతదేశం కూడా ధ్రువీకరించింది. అయితే ఇది కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కాదట.. కేవలం అంగీకారమేనని సమాచారం. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడంతో.. భారత్‌, పాకిస్తాన్‌ల‌ మధ్య గత 90 గంటలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగింది. ఇందుకు సంబంధించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మేస్త్రి మాట్లాడుతూ.. పాకిస్తాన్ డైరెక్టర్ […]

భరత్ పై మేమే గెలిచాం.. పాకిస్తాన్ ప్రధాని

గత మూడు రోజులుగా పాక్, భారత్ మధ్య యుద్ధ‌ వాతావరణంతో ఉద్రిక్తత చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి శనివారం సాయంత్రం విరమణ ఒప్పందంతో ఫుల్ స్టాప్ పడింది. కాగా ఈ కాల్పుల విరమణ పై పాకిస్తాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ రియాక్ట్ అయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌పై యుద్ధంలో మేము విజయం సాధించాం అంటూ కామెంట్లు చేశాడు. మా దేశాన్ని మా పౌరులను రక్షించుకోవడానికి మేము ఎక్కడికైనా వెళ్తామని.. […]

ఇక భారత్ – పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సెన్సేషనల్ ట్విట్..!

భారత్‌, పాకిస్తాన్ల మధ్య వార్ ధీటుగా కొన‌సాగుతున్న నేప‌ద్యంలో.. ఇరు దేశాల బోర్డ‌ర్‌ల‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్విట్ నెటింట సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకుంటున్నాయి అంటూ తన అధికారా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు వార్ ఆగిపోవాలని ప్రారంభంలోనే కోరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాలు సమ‌య‌మనం పాటించాలి అంటూ […]

ఆపరేషన్స్ సింధూర్ అప్పుడే అయిపోలేదు.. తేల్చేసిన రాజ్ నాథ్ సింగ్..!

తాజాగా కేంద్రం ఆపరేషన్ సింధూర్‌పై క్లారిటీ ఇచ్చింది. సింధూర్‌ ఇంకా ముగ్గియ‌లేదని తెల్చి చెప్పిన కేంద్రం.. ఆపరేషన్ సింధూర్‌ గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూర్‌ విషయంలో.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మద్దతు గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూరలో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పేర్కొంది. సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోతున్నాయని.. పాకిస్తాన్ స్పందనకు అనుగుణంగా కఠినంగా పూర్తిస్థాయిలో స్పందించేందుకు సర్వం సిద్ధంగా ఉందని.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధుర్‌ గురించి […]

బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తాం.. పాక్ బెదిరింపు మెయిల్..

ప‌హ‌ల్గామ్ సంఘ‌ట‌న‌.. అమాయకపు యువకులను హతమార్చిన ఉదాంతం పై ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌పై ప్రతి కారంతో రగిలిపోయిన‌ భారత్.. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. ప్రతీకారాన్ని తీర్చుకుంది. దాదాపు 9 వగ్రస్థావరాలను నేల‌మ‌ట్టం చేసి 100 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్, భారత్‌ల‌ మధ్య ప్రత్యక్ష దాడులు మొదలయ్యాయి. పరస్పరం భారత్, పాకిస్తాన్ వార్ నేప‌ద్యంలో భారత్.. పాకిస్తాన్ ప్ర‌తిదాడులు అన్నిటిని […]

ఆపరేషన్ ” సింధూర్ ” కు పోటీగా పాక్ ఆపరేషన్ ” బున్యాన్ ఉన్‌ మర్సూస్ “.. దాని అర్థం ఇదే..!

ప‌హ‌ల్గామ్‌ దాడి తర్వాత భారతదేశం ప్రతీకర చర్యగా ఆపరేషన్స్ సింధూర్‌ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతదేశం మాపై దాడులు చేసింద‌ని.. మూడు మిలిటరీ ఏయిర్ స్పేస్ల మీద ఎటాక్‌ చేసిందని చెప్పుకొచ్చింది. పాక్ డైరెక్టర్ జనరల్ లెప్ట్‌నెంట్‌ జనరల్.. అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చాడు. దానికి ప్రతికారంగానే మేము దాడులు చేపించామ‌ని వివరించాడు. పంజాబ్.. తదితర ప్రాంతాల్లో ఆరు బాలిస్టిక్లను ప్రయోగించమని చెప్పుకొచ్చిన షరీఫ్.. భారత్ ప్రారంభించిన దాన్ని ముగించడానికి మా సైన్యం కూడా సిద్ధమవుతుందంటూ […]

ఉగ్రవాద కీలక స్థావరాలను నేలమట్టం చేసిన భారత్ దళాలు.. గూస్ బంప్స్ వీడియో..

ఆపరేషన్ సింధూర్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల వేట జరుగుతూనే ఉంది. మొదటి విడత ఆపరేషన్లో పాక్‌తో పాటు పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలు అన్నింటినీ ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. 100 మంది ఉగ్రవాదులను భూస్థాపితం చేసేసింది. తర్వాత సరిహద్దు రాష్ట్రాల పైన డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలన్నింటినీ భారత్‌ స్ట్రాంగ్‌గా తిప్పి కొట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ లోను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించుకుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ను భారత్ […]

ఇండియన్ ఆర్మీ:CISF, BSF, ITBP, SSB ద‌ళాల‌ మధ్య తేడా ఇదే.. ఏ సరిహద్దు ఎవరు కాపాడతారంటే..?

భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి చర్చలను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారా మిలిటరీ దళాలు ఉన్నాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రత దళం (BSF) ఎండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP ) సశ‌స్త్రా సీమా (SSB) దళాలు సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాయి. ఈ దళలు మనదేశంలో సరిహద్దుల్లో విధులను […]

టెరిటోరియల్ ఆర్మీకి బోర్డర్ నుంచి పిలుపు.. సచిన్, ధోని వెళతారా..?

రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ భారత్ పై విచ్చలవిడిగా దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని ఇండియన్ ఆర్మీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడులను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న భారత్.. నిన్నటి నుంచి పాక్‌ చేస్తున్న క్షిపని, డ్రోన్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివేది దళపతి తో సమావేశం అవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత […]