ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన రెండో సినిమా ఇది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తే.. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. సౌత్ తో పాటు నార్త్ […]