పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న కమిట్మెంట్స్ భారం?

అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల వైపు నడిచినా పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ తర్వాత మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీ సినిమా వకీల్ సార్ పవన్ కళ్యాణ్ కు ఒక సాలిడ్ హిట్ అంధించింది. అయితే […]

కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?

ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి. అయితే […]

మోదీ పిలిచారు..పొలిటిక‌ల్ రీఎంట్రీపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన మోహ‌న్‌బాబు?!

మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో క‌ష్టాలు ప‌డి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన మోహ‌న్ బాబు.. రెండు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాత‌గానూ బోలెడ‌న్ని సినిమాల‌ను నిర్మించారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]

కోడెల శివ‌రాం మార్క్ పాలి ‘ ట్రిక్స్ ‘ … సీటు కోస‌మేనా…!

దివంగ‌త మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్‌. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభ‌జన జ‌రిగాక న‌వ్యాంధ్ర తొలిస్పీక‌ర్‌గా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఆయ‌న‌కు ఉన్న పేరును చివ‌ర్లో ఆయ‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి, కుమారుడు శివ‌రాం ఇద్ద‌రూ తీసేశారు. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కుమారుడు, […]

మోదీ బ‌ర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్‌!

భార‌త్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ‌ర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సోస‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ స్పెస‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ […]

ప‌వ‌న్ పార్టీపై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..జన సైనికులు ఫైర్‌!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న నిర్మాతగానూ టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే బండ్ల‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ప‌ర‌మ భ‌క్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల‌.. తాజాగా ఆయ‌న పార్టీ ఆయిన జ‌న‌సేన‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బండ్ల‌..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయ‌న మాట్లాడుతూ..ఏపీలో […]

బ‌ద్వేలు పోటీలో చంద్ర‌బాబు వ్యూహం అదేనా..?

కడప జిల్లాలోని బద్వేలులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రాజశేఖర్ గ‌త‌ 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. బ‌ద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేట‌గిరికి చెందిన‌ది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. టీడీపీ నుంచి […]

వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు […]

దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]