ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ నేతల ఎత్తులను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం రచిస్తోంది. సుమారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మరణాలు, పశ్చిమగోదావరిలో ఆక్వాపార్కు తదితర ప్రధాన సమస్యలపై చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విషయం […]
Tag: Politics
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ జగన్! కారణం కలెక్షన్ కింగ్
కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఇప్పుడు వైసీపీలో సెంటరాఫ్ది టాపిక్గా మారాడు. ఆయన కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఫుల్లుగా క్లాస్ పీకాడని సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో సేమ్ ఫ్లైట్లో తిరుపతికి బయల్దేరిన మోహన్ బాబు తారసపడ్డారు. పెద్దిరెడ్డికి.. మోహన్ బాబుకు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. […]
మోదీ-షా తదుపరి లక్ష్యం కేసీఆరేనా?
`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కాషాయ దళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంటోంది? ఉత్తర ప్రదేశ్లో సంచలన విజయం తర్వాత.. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే తదుపరి లక్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుందట. దక్షిణాదిలో బలపడేందుకు వీలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు తమ టార్గెట్గా ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే కార్యకర్తలకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన […]
ఆయన జగన్ టచ్ లో ఉన్నారని తెలిసి తెగ ఫీలైపోతున్నా మంత్రి
ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు..ప్రతిపక్ష నేత జగన్ భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో.. టీడీపీ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుందనే ప్రచారం బొజ్జలను టెన్షన్ పెడుతోంది. మరో పక్క తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులే.. జగన్లో టచ్లో ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. తనపై క్యాడర్, నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక టెన్షన్ […]
ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగింపు పలకనున్న జేసీ బ్రదర్స్
వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వారసులను రంగంలోకి దించే పనిలో నిమగ్నమైన వారు.. అందుకు మార్గం సుగమం చేశారు! అనంతపురం రాజకీయాలను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో తమ తనయులను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నారు. ఇప్పుడు జేసీ బ్రదర్స్కు సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దివాకర్ […]
యూపీలో బీజేపీ విజయం – జగన్కు కొత్త టెన్షన్
ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఓటమి.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది! ప్రధాని మోడీ విజయం ఎలా ఉన్నా.. కాంగ్రెస్-ఎస్పీ కూటమి పరాభవం జగన్కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో తన పరిస్థితి ఏంటా అనే గుబులు మొదలైందట. అక్కడి ఫలితాలకీ.. జగన్కీ ఉన్న లింక్ ఏంటనేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్రశాంత్ కిషోర్!! బిహార్ ఎన్నికల్లో నితీష్కుమార్కు వ్యూహకర్తగా నిలిచిన ప్రశాంత్ను.. ఏరికోరి జగన్ […]
ఇక మోడీకీ బాబు సరెండర్ కావాల్సిందేనా?
ప్రధాని మోడీ.. సూపర్ హీరో అయిపోయారు! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి తిరుగులేని నేతగా అవతరించారు. అంతకంతకూ తన బలాన్ని కూడగట్టుకుని శక్తిగా మారుతున్నారు. మెడీ బలపడటం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మింగుడు పడని అంశమే! పైకి అభినందనలు చెబుతున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ మాత్రం పెరుగుతోందట. ముఖ్యంగా మోడీ వ్యవహార శైలి నాయకులందరికంటే చాలా భిన్నం! ఎప్పుడూ డిమాండ్ చేస్తే అస్సలు పనులు జరగవు! ఓన్లీ రిక్వెస్ట్లే!! అందుకే ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఈ […]
నెటిజన్లకు కమెడియన్లుగా మారిన అఖిల్ – రాహుల్
ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఘోర పరాజయం పార్టీ అధినేత ములాయంసింగ్కు, తనయుడు అఖిలేష్యాదవ్కు పీడకలను మిగిల్చింది. ఇందుకు పార్టీలోని లుకలుకలు కొద్ది వరకూ కారణమైతే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు! అఖిలేష్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై అంతో ఇంతో నమ్మకమున్న వారు కూడా రాహుల్ ఎంట్రీతో బీజేపీ వైపు వెళ్లిపోయారనేది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తానే కాక.. తనను నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచేశాడు రాహుల్! అంతేగాక […]
భూమా మృతితో మారనున్న కర్నూలు పాలిటిక్స్
టీడీపీ సీనియర్ లీడర్, కర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. భూమా మంత్రి పదవి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పనిచేసిన భూమా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]