కొత్త అసెంబ్లీలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమామహేశ్వరావు.. మధ్య గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గొడవపై విచారణ కొలిక్కి వచ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించడం, తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అనడంపై బోండా ఉమామహేశ్వరరావు […]
Tag: Politics
ఏపీ మంత్రి వర్గంలో `ఫ్యామిలీ` రాజకీయాలు
మంత్రి వర్గ విస్తరణ ముందు.. మంత్రుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక ఒకపక్క తీవ్రంగా ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక రూపొందించి.. సీఎం చంద్రబాబుకు అందించాయి. దీంతో అందులో ఏముందో తెలియక మంత్రులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. వెనకాల ఉండి చక్రం తిప్పేదంతా వారసులేననే విషయం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చిందట. వారసులే చక్రం తిప్పుతున్నారని, మంత్రులంతా […]
కర్నూలులో టీడీపీకి ఊహించని షాక్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అలాగే ప్రతిపక్ష వైసీపీలోకి చేరబోయే నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్తో చర్చించారని సమాచారం. ఆయనకు ఎంపీ టికెట్ […]
విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా
నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]
పయ్యావుల కేబినెట్ ఎంట్రీకి అడ్డు పుల్లెవరు..!
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వార్తలు గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకాక్షళనలో ఆశావాహుల లెక్కలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియర్లు, జంపింగ్ జపాంగ్లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవరికి వారు తమకు కేబినెట్లో బెర్త్ ఖాయమని ఆశల్లో మునిగి తేలుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు ఫస్ట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే […]
భూమా మృతికి సంతాపమా? ఎన్నికల ప్రచారమా?
కాదేదీ కవితకనర్హం అన్నాడో మహాకవి!! ఇప్పుడు కాదేదీ రాజకీయాలకనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు! ఏ అంశాన్నయినా రాజకీయాన్ని చేసి.. దానిని తమ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రస్తుత రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య! కరెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణాన్ని కూడా ఎవరికి వారు.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆయనకు సంతాప సభ కూడా రాజకీయాలకు వేదికగా మారిపోవడం దురదృష్టకరం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]
నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిపత్య పోరు
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీకి చుక్కెదురయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామని నేతలు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్రతిపక్షానికి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం! ముఖ్యంగా తమ అభ్యర్థుల విజయం కోసం మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో తమ […]
గంటా వివాదాస్పద నిర్ణయం తెలిస్తే షాకే
`వడ్డించే వాడు మనవాడైతే… ` అనే నానుడిని గుర్తుచేస్తున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు! ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. మరో కొత్త సంస్కృతికి తెరతీశారు! తనకు నచ్చిన వారికి ఎన్ని పదవులనైనా కట్టబెట్టి అందల మెక్కించేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తేలికగా కొట్టిపారేస్తున్నారు. మంత్రుల వద్ద అధికారులుగా పనిచేసే వ్యక్తులు.. మరే ఇతర శాఖల్లోనూ పనిచేయకూడదు. కానీ గంటా శ్రీనివాసరావు శాఖలో మాత్రం ఇది వర్తించదని రుజువైంది. తన పీఎస్గా వ్యవహరిస్తున్న నాయుడుని.. రాజీవ్ విద్యామిషన్ […]
ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్
ఒక్క విజయం ఎంతోమందికి సమాధానం చెబుతోంది. ఒక్క విజయం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. ఒక్క విజయం.. నాయకుడిని శక్తిగా నిలిపింది!! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విజయం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి! 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని తుంగలో తొక్కారు! దక్షిణాదిలో ఏపీపై పట్టు సాధించాలని.. రాష్ట్రానికి […]