జ‌న‌సేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జ‌రుగుతున్నాయ నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏం జ‌రిగిందో […]

బాబాయ్ వైవీకి ఆ సీటు రిజ‌ర్వ్ చేసిన జ‌గ‌న్‌… ఊహించ‌ని ట్విస్టే…!

ఔను.. ఇదే విష‌యం ఆస‌క్తిగా మారింది. వైసీపీలో గుస‌గుస పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి.. మ‌రోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. దీనికి కార‌ణం.. ఏంటి? ఇది నిజ‌మేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవ‌ల మీడియా ముం దుకు వ‌చ్చారు. త‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని.. త‌న కుటుంబం వైఎస్ […]