తమిళనాడు రాజకీయాల్లో కలగజేసుకోబోమని ప్రకటిస్తూనే.. రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చితికి కారణం కాదని చెబుతూనే.. గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలను మళ్లీ ఒక్కటిగా కలవడం వెనుక కేంద్రం జోక్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే పన్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంతనాలు జరుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. తమిళనాడులో […]