నగరిలో ఆగని పోరు..రోజా తగ్గడం లేదా?

అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఆ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కొన్ని చోట్ల నేతలు సెట్ అవుతున్నారు..కానీ కొన్ని చోట్ల అవ్వడం లేదు. ఇదే క్రమంలో నగరి నియోజకవర్గంలో జరిగే ఆధిపత్య పోరుకు బ్రేకులు పడేలా లేవు. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు కొందరు వైసీపీ నేతలు యాంటీగా ఉన్నారు. ఎప్పటినుంచో రోజాకు […]

నగరిలో జగన్..రోజాకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా?

సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడం,, అభివృద్ధి పనులు ప్రారంభించడం పేరుతో సి‌ఎం జగన్..గత కొన్ని రోజులుగా ఏదొక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఆయా స్థానాల్లో వైసీపీ బలం పెరిగేలా జగన్ సభలు జరుగుతున్నాయి. ఓ వైపు పథకాలకు బటన్ నొక్కడం, మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 28న నగరి నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కనున్నారు. […]

లోకేష్-ప్రకాష్‌ పప్పు అంటూ రోజా..నగరిపై కాన్ఫిడెన్స్ ఉందా?

ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా…ఏపీ  రాజకీయాల్లో మరింత ఫైర్ చూపిస్తున్నారు. టి‌డి‌పి, జనసేనల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఇక వారు జగన్‌ని ఏం చేయలేరన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు జీవితంలో వారు గెలవడం, అధికారంలోకి రావడం కష్టమన్నట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా కూడా లోకేష్, నగరి టి‌డి‌పి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్‌లని ఉద్దేశించి రోజా ఫైర్ అయ్యారు. ఒకడేమో మంగళగిరి పప్పు అని, మరొకడు నగరి పప్పు […]

రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!

అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు. అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని […]

లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!

నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్‌లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే […]

రోజాకు ‘వైసీపీ’ చెక్..నగరిలో డౌటే..!

ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా..ప్రతిపక్ష పార్టీలపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో చెప్పాల్సిన పని లేదు..చంద్రబాబు, పవన, లోకేష్‌లపై వ్యక్తిగత విమర్శల దాడికి దిగుతారు. ఇలా ప్రతిపక్ష నేతలని తిట్టడంలో ఆరితేరి ఉన్నందునే రోజాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పొచ్చు. మంత్రి పదవి వచ్చాక కూడా తన శాఖకు సంబంధించి రోజా ఏం చేస్తున్నారో జనాలకు క్లారిటీ లేదు గాని..చంద్రబాబు, పవన్‌లని మాత్రం తిడుతున్నారనే క్లారిటీ బాగా ఉంది. ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనలు కూడా […]

నగరి గ్రౌండ్ రిపోర్ట్: ప్లస్-మైనస్‌లు ఇవే..?

గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు […]

నగరి పోరు: రోజాకు రిస్క్ ఎక్కువేనా?  

రాజకీయాల్లో విజయాలు ఈజీగా రావు..రాజకీయంగా ఎంతో కష్టపడి..ప్రజల మద్ధతు పెంచుకుంటూనే విజయాలు దక్కుతాయి. అయితే మొదట ఎమ్మెల్యేగా పరాజయం పాలైన రోజా..ఇప్పుడు మంత్రిగా ఎదిగే వరకు కష్టపడ్డారు. టీడీపీలో ఉండగా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు..2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమెకు అన్నీ కలిసొచ్చాయి..అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతికి ఆమెకు ప్లస్ అయింది…అందుకే 2014లో తొలిసారి నగరి బరిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో […]

ఫ్లాష్ న్యూస్ : రోజా కు తప్పిన విమాన ప్రమాదం.. ఓపెన్ కానీ డోర్స్..(వీడియో)

ప్రముఖ సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా సాంకేతిక సమస్య వల్ల విమానం ల్యాండింగ్ కాలేదు. సమస్యను గుర్తించిన పైలెట్.. విమానాన్ని రేణిగుంట నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లి.. అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు. రాజమహేంద్రవరం నుంచి రేణిగుంట కు బయలుదేరిన విమానంలో ఎమ్మెల్యే రోజా, […]