సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం […]

సత్తెనపల్లిలో కన్నా-కోడెలతో లోకేష్..సెట్ అయినట్లేనా?

సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ళ మధ్య వివాదం సద్దుమణిగినట్లేనా? లోకేష్ ఎంట్రీతో అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు ఐక్యంగా ముందుకెళ్లడంతో ఇప్పుడు టి‌డి‌పిలో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి సత్తెనపల్లిలో టి‌డి‌పి ఇంచార్జ్ అంశంపై రచ్చ నడుస్తోంది. ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో..అప్పటినుంచి అక్కడ ఇంచార్జ్ లేరు. ఇక కోడెల తనయుడు శివరాం..ఈ సీటు కోసం ప్రయత్నించారు. అటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, టి‌డి‌పి నేత శివనగమల్లేశ్వరరావు, రాయపాటి రంగబాబు ఇలా కొందరు నేతలు […]

పల్నాడులో చినబాబు జోరు..కానీ అదే మైనస్..!

పౌరుషాల పురిటి గడ్డ పల్నాడులో రాజకీయంగా వైసీపీదే ఆధిక్యం అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇటు రెడ్డి, అటు కమ్మ వర్గాల హవా ఉండే పల్నాడులో వైసీపీకి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. గత ఎన్నికల్లో పల్నాడులోని అన్నీ సీట్లని వైసీపీనే కైవసం చేసుకుంది. పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసారావుపేట, మాచర్ల, గురజాల స్థానాలని గెలుచుకుంది. అయితే ఈ సారి పల్నాడులో వైసీపీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. పైగా ఆ ప్రాంతంలో టి‌డి‌పిలో […]

టీడీపీలో భయపడుతున్న నేతలు… కారణం అదేనా….!

తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]

అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా […]

ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]

ఒంగోలులో చినబాబు హడావిడి బాలినేనితో సులువు కాదు.!

ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టి‌డి‌పి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టి‌డి‌పి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టి‌డి‌పి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని […]

లోకేష్ చేతిలో రెడ్ బుక్..ఆ ఛాన్స్ ఉందా?

టి‌డి‌పి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలకు టి‌డి‌పికి చుక్కలు కనబడుతున్నాయి. అయితే టి‌డి‌పి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని అలాగే ఇబ్బంది పెట్టారు. ఇక వైసీపీ అవన్నీ గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక గతంలో తమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలుస్తుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు […]