కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు కు నియోజకవర్గంలో మంచి పేరుంది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రజల మనిషిగా పేరు పడ్డారు. అయితే, కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఆయన టీఆర్ ఎస్లో కి జంప్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో కృష్ణారావు మార్కులు తగ్గిపోయాయి. వాస్తవానికి ఆయనకు ప్రజల్లో మంచి మార్కలు ఉండగా.. కేసీఆర్ సర్వేలో మాత్రం ఎందుకు మార్కలు తగ్గాయి? […]