టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..ఆ మీడియా టార్గెట్.!

టీడీపీ-జనసేన పొత్తు ఎంతవరకు వైసీపీని దెబ్బకొడుతుందో తెలియదు గాని..పైకి పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నారు..కానీ లోలోపల మాత్రం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి దాదాపు చాలా సీట్లలో వైసీపీకి లాభం జరిగింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో 50 సీట్లు కేవలం ఓట్ల చీలిక వల్లే గెలిచిందని చెప్పవచ్చు. అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ […]

టీడీపీ – జనసేన పొత్తు… బీజేపీ కలుస్తుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ములాఖత్‌లో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బీజేపీతో కలిసే ఉన్నానని… తమకో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయితే ఈ ప్రకటన చేసి పది రోజులవుతున్నా… ఇప్పటి వరకు మరో అప్‌డేట్ […]

‘కాపు’ శంఖారావం..పవన్‌కు రిస్క్.!

టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సి‌ఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. […]

ఏపీ ప్రతిపక్షాల్లో వారి కొరతే ఎక్కువ…!

ఏపీ విపక్ష పార్టీలను ఓ అంశం తీవ్రంగా వేధిస్తోంది. ఆశ్చర్యకరంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఒకే మ్యాటర్ వేధిస్తోంది. అందుకే… వాయిస్ మార్చడానికి ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. ఇంతకీ ముచ్చటగా మూడు పార్టీలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటనుకుంటున్నారా.. కేవలం మహిళా నేతలు మాత్రమే. మూడు పార్టీల్లో ఇప్పుడు మహిళా నేతల కోరత కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోంది. మహిళా నేతలు కావలెను…. ఏపీలోని మూడు ప్రధాన పార్టీల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవును.. ఇప్పుడు టీడీపీ, జనసేన, […]

పొత్తులో ఫైర్‌బ్రాండ్ మంత్రికి రిస్క్?

టిడిపి-జనసేన పొత్తుతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. టిడిపి జనసేన పొత్తుతో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని పవన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ను గురించి ప్రకటించగానే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు ఘాటుగా స్పందించారు. అందులో మంత్రి జోగి రమేష్ ఘాటుగానే స్పందించారు. సినిమాల వేరు, రాజకీయాలు వేరు అంటూ విమర్శించారు. పవన్ సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరో అన్నారు. కానీ టీడీపీతో పవన్ పొత్తు వల్ల ఏపీలో మొదట నష్టపోయేది జోగి రమేష్ అని రాజకీయ […]

తమ్ముళ్లపై జనసేన డౌట్..అక్కడే తేడా కొడుతోంది?

టీడీపీ-జనసేన పొత్తు సఫలం అవుతుందా? రెండు పార్టీల విభేదాలు వల్ల విఫలం అవుతుందా? అంటే ఎక్కువ శాతం విఫలమయ్యేలా ఉంది. ఎందుకటే అధినేతలు కలిశారు కానీ..కింది స్థాయి కార్యకర్తలు కలవడంలేదు. చంద్రబాబు, పవన్ మధ్య సఖ్యత ఉంది. కానీ టి‌డి‌పి, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. అందుకే ఇటీవల పవన్ సైతం జనసేన శ్రేణులకు క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే జైలుకు వెళ్ళి బాబుని పలకరించి పవన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..పవన్ మధ్యలో ఉండగా అటు లోకేష్, […]

ఏపీ పీపుల్ పల్స్: కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సి‌ఎం అవుతారని చెబుతున్నారు. ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా […]

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?

టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టి‌డి‌పి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టి‌డి‌పితో […]

పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]