బాబు సైలెంట్ స్కెచ్..?

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా […]

జగన్ ప్రత్యర్ధి టార్గెట్ రీచ్ అవుతారా?

పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అని ముద్రపడిపోయింది…ఇక్కడ ఆ ఫ్యామిలీని ఓడించడం జరిగే పని కాదు..వైఎస్సార్, వైఎస్ వివేకా, విజయమ్మ…ఇప్పుడు జగన్ అక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి ఎప్పటినుంచో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పులివెందులలో జగన్ ని ఓడించడం కలలో కూడా జరిగే […]

మహిళా మంత్రులకు కష్టమేనండి..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ […]

బాబుతో బాబు..కొత్త పాయింట్ దొరికింది!

జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకు ఉన్న బంధుత్వం ఏంటో అందరికీ తెలిసిందే…అలాగే చంద్రబాబు తనకు బంధువు అని మోహన్ బాబు పదే పదే చెబుతూ ఉంటారు…అయితే రాజకీయంగా వచ్చేసరికి మోహన్ బాబు..దశాబ్ద కాలం నుంచి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు…అప్పుడప్పుడు ఆయనపై విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో గాని…గతంలో టీడీపీలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయన టీడీపీకి దూరం జరిగారు. మళ్ళీ ఎప్పుడు టీడీపీకి దగ్గరయ్యే కార్యక్రమాలు […]

హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?

చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]

ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!

ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]

రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]

మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!

ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు. పైగా […]

జగనన్న…దూరం..దగ్గరవుతుందా!

ఎంతకాదు అనుకున్న…అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి…ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు…ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు…దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ నిదానంగా తగ్గుతున్నట్లే ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటాయి..అందుకే ప్రజలు…ప్రతిపక్షాలకు కాస్త దగ్గరవుతారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండే నేతలు…అధికారంలోకి రాగానే కాస్త ప్రజలకు దూరం జరుగుతారు. అయితే జగన్…ప్రతిపక్షంలో ఉండగా…పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే […]