డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..జగన్ ప్లాన్ ఏంటి?

18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు తిరగడం లేదని, వారి పేర్లు చెప్పను గాని…వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఇటీవల సమీక్షా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే పైకి చెప్పింది 18 మంది ఎమ్మెల్యేలు…అసలు వైసీపీలో పనితీరు దారుణంగా ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారట. వారికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మామూలుగా గడపగడపకు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడప అంటే కేవలం..ప్రభుత్వ పథకాల అందుతున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు […]

పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]

బైరెడ్డి సీటుపై చర్చ…జగన్ ఏం డిసైడ్ చేస్తున్నారు.!

అతి తక్కువ కాలంలోనే వైసీపీకి బాగా క్రేజ్ తెచ్చుకున్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బైరెడ్డికి వైసీపీలో ఫాలోయింగ్ ఎక్కువే. రాష్ట్ర స్థాయిలో ఆయన తెలియని వారు లేరు. ఇక ఈ యువనేత  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదొక సీటులో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చారు..అటు వైసీపీ యువ విభాగానికి […]

గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!

ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]

దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!

ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టి‌డి‌పి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టి‌డి‌పి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే […]

జగన్‌పై ట్రోల్స్.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడారా?

ఏపీ సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి..చేసిన పనులు, అభివృద్ధి ఏం చేస్తున్నామనే విషయాలు చెప్పడం కంటే ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాగో మంత్రులు గాని, వైసీపీ ఎమ్మెల్యేలుగాని..వారి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పరు కానీ..ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టే కార్యక్రమం చేస్తారు. ఇక తాజాగా జగన్ కూడా కురుపాం సభలో అదే చేశారని విమర్శలు వస్తున్నాయి. కురుపాంలో అమ్మఒడికి నిధులు విడుదల చేసే కార్యక్రమం జరిగింది..కానీ అక్కడ […]

అనిల్‌కు సెగలు..సీఎం స్పెషల్ క్లాస్..ఆ లిస్ట్‌లోనే.!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి […]

జగన్ బిగ్ ట్విస్ట్..ఎంపీలుగా మంత్రులు?

వచ్చే ఎన్నికల్లో పనిచేయని కొందరికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. సరైన పనితీరు కనబర్చని నేతలని సైడ్ చేస్తానని అంటున్నారు. అయితే పనితీరు సరిగ్గా లేకుండా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ఎక్కువగానే ఉందని తెలిసింది. ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అయితే అలా అందరికీ సీట్లు ఇవ్వకపోవడం కూడా ఇబ్బందే. దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే […]

జగన్ వేటు వేసే ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై కష్టమే?

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన సమీక్షా సమావేశం పెట్టి..18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు బహిరంగంగా చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..వారు గడపగడపకు వెళ్లనంత మాత్రాన సీటు ఇవ్వకుండా ఉంటారా? అసలు గడపగడపతోనే గ్రాఫ్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట గడపగడపకు వెళ్లని […]