టాలీవుడ్ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. పవన్కు జోడీగా రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ అందించిన సాంగ్స్తో మంచి హైప్ వచ్చింది. అటు ధురంధర్ 2 లాంటి సినిమాతో గట్టి పోటీ ఉన్నా కూడా ఉస్తాద్ పై టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్తో పాటు ఏపీ, తెలంగాణ సినిమా వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ తర్వాత […]
Tag: intresting news
జనసేన @12 ఏళ్ళు … కార్యకర్తలు హ్యాపీనా.. ?
జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ 12 ఏళ్లలో జనసేన సాధించింది ఏంటి ? 2019లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. పార్టీ అధినేత భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. ఒక్క రాజోలులో మాత్రమే జనసేన గెలిచింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జనసేన కూటమితో కలిసి 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో విజయం సాధించింది. తాజాగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడకలు జరుపుకుంది. మరి జనసేన వీరాభిమానులు […]
ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జగన్.. కరణం ఫ్యామిలీ అవుట్..?
ఏపీలో బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆమంచికి వచ్చే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ సీటు ఇస్తామన్న హామీతోనే ఆయనకు వైసీపీ కండువా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న కరణం వెంకటేష్తో పాటు వెంకటేష్ తండ్రి కరణం బలరాం చీరాల రాజకీయాలకు దూరం జరగాల్సి ఉంటుంది. అయితే కరణం ఫ్యామిలీ విషయంలో […]
తెలుగు రాజకీయాల్లో చెక్కు చెదరని కావూరి రికార్డులు… బాలయ్యతో బంధుత్వం…!
కేంద్ర మాజీ మంత్రి .. కాకలు తీరిన రాజకీయ యోధుడు కావూరు సాంబశివరావు బుధవారం ఉదయం మృతిచెందారు. కృష్ణా జిల్లా నుంచి ప్రారంభమైన కావూరి రాజకీయ ప్రస్థానం ఢిల్లీ వరకు సాగింది. కావూరు తన రాజకీయ జీవితంలో ఎన్నో చెక్కు చెదరని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డులు ఈ తరం జనరేషన్కు తెలియకపోవచ్చు కానీ అవి తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటకీ అలాగే ఉండిపోతాయి. కావూరి సాధించిన ఆ పొలిటికల్ రికార్డులు ఏంటి ? ప్రముఖ […]
విజయవాడ వైసీపీలో గందరగోళం.. ఎవరు ఎక్కడ…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ నగరానికి ఉండే క్రేజ్ వేరు. విజయవాడ నగర రాజకీయాల్లో పట్టు కోసం ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గత నాలుగైదు దశాబ్దాల్లో ఎంతో మంది మహామహులైన వారు విజయవాడ నగరం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఏపీలో మిగిలిన ప్రాంతాల నుంచి చట్టసభలకు ఎంపిక కావడం ఒక ఎత్తు అయితే.. విజయవాడ నుంచి గెలవడం మరో ఎత్తు.. విజయవాడ రాజకీయాలకు ఉండే ఆకర్షణ అలాంటిది. అలాంటి కీలక నగరంలో పట్టు […]
మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్షన్లే తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మృతిచెందిన, శాశ్వతంగా వలసవెళ్లిన 4,45,802 పెన్షన్లు మాత్రమే రద్దయ్యాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు సిక్స్ స్టెప్ వ్యాలీడేషన్ పేరుతో 5 […]
రామ్మోహన్ నాయుడు ఓటమికి జగన్ కొత్త అస్త్రం ఫలించేనా…?
శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పౌరవిమానయాన శాఖా మంత్రి గా కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్మోహన్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా బలమైన నేతగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడిని ఓడించేందుకు 2019, 2024లో కళింగ సామాజిక వర్గ అస్త్రాన్ని ప్రయోగించిన జగన్ రెండుసార్లు విఫలమయ్యారు. ఈ సారి అందుకు భిన్నంగా మరో సరికొత్త అస్త్రం రామ్మోహన్పై ప్రయోగిస్తున్నారు. ఇందుకు […]
‘ పెద్ది ‘ మానియా… భారీ ఆపర్లతో బయ్యర్లు… @ 300 కోట్లా…?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ కావడం, టీజర్ సంచలనం రేపడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ రాకముందే ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బజ్ చూసి బయ్యర్లు […]
వైఎస్. జగన్ పాదయాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వచ్చే యేడాది పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత 2017లో పాదయాత్రతోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లతో పూర్తిగా డీలాపడిపోయారు. మరోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది వైఎస్సార్ జయంతి సందర్భంగా ఫ్లీనరీ ఏర్పాటు చేసుకుని తర్వాత పాదయాత్రకు […]









