VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు

– పేద‌ల ఇళ్ల‌ల్లో 20 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు వెలుగులు – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO ) ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. రెండున్న‌ర ద‌శాబ్దాల‌ క్రింద‌టే […]