మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . […]
Tag: Director Sukumar
హీరోల రేంజి, మార్కెట్ ను ఓ రేంజికి తీసుకెళ్లిన సుకుమార్..
సుకుమార్. లెక్కల మాస్టర్ గా పని చేసి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ క్రేజీ దర్శకుడు.. తను వేసే లెక్కలన్న పక్కాగా సక్సెస్ అవుతున్నాయి. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించిన ఆయన స్ర్కీన్ ప్లే మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తీసిన సినిమాల సక్సెస్ రేటు గ్రాఫ్ అమాంతం ఆకాశం వైపుగా వెళ్తోంది. ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమను బాలీవుడ్ దర్శకులు ఏలితే.. ప్రస్తుతం తెలుగు దర్శకులు ఏలుతున్నారు. వారిలో నెంబర్ వన్ ప్లేస్ […]
భయంకరమైన లుక్లో సునీల్..`పుష్ప`రాజ్కి పర్ఫెక్ట్గా సెట్టైయ్యాడుగా!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు ప్రముఖ నటుడు సునీల్ లు విలన్లగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫహద్ ఫస్ట్ లుక్ను విడుదల చేయగా.. తాజాగా సునీల్ను […]
భారీ రిస్క్ చేస్తున్న బన్నీ..ఆందోళనలో ఫ్యాన్స్!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి […]
పుష్ప నుంచి విడుదలైన `శ్రీవల్లి` సాంగ్..ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. ఇక మొన్నీ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ […]
`కొండ పొలం` క్రిష్ చేయకుంటే ఏ డైరెక్టర్ చేసేవాడో తెలుసా?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండ పొలం`. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలైన మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మరోవైపు ఓబులమ్మగా రకుల్ అదరగొట్టేసింది. ఈ విషయాలు పక్కన పెడితే.. అసలు `కొండ పొలం` […]
`పుష్ప` రిలీజ్ డేట్ వచ్చేసింది..ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `పుష్ప ది […]
పుష్ప సర్ప్రైజ్..షాకింగ్ లుక్లో దర్శనమిచ్చిన రష్మిక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగాను విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఫ్యాన్స్కు పుష్ప మేకర్స్ ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫస్ట్ […]
బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ముందే వస్తున్న `పుష్ప`?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, […]