టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టి‌డి‌పి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]

ఏపీ-తెలంగాణ మాటల యుద్ధం..స్క్రిప్ట్ ఉందా?

మరొకసారి ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది..రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలోని మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. మొదట తెలంగాణ మంత్రి హరీష్ రావు..తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ కార్మికులు అంతా..తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలని, అసలు ఏపీతో పోలిస్తే తెలంగాణ బెటర్ అనే సంగతి చూస్తున్నారు కదా..అందుకే ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకున్నా.. అక్కడి అధికార పక్షం […]

 బొత్స లాస్ట్‌..చీపురుపల్లిలో డ్యామేజ్ లేదులే..!

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పి‌సి‌సి అధ్యక్షుడుగా పనిచేసి..దాదాపు సీఎం పీఠం వరకు వెళ్ళిన బొత్స..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరీకి డిపాజిట్లు దక్కలేదు. కానీ చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స రెండోస్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి సత్తా […]

రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో […]

టీడీపీ కొత్త ఎత్తు…బొత్సతో ఈజీ కాదా?

అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకొస్తూనే ఉంది..ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది..ఈ సారి గాని అధికారం దక్కకపోతే టీడీపీ పరిస్తితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతిని నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలమైన నేతల్లో ఒకరుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది…ఒక్క బొత్సని నిలువరిస్తే…విజయనగరం జిల్లాలో పార్టీకి బెనిఫిట్ అవుతుందని భావిస్తుంది. […]

రాజ‌కీయాల‌కు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌..?

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల టైం మాత్ర‌మే ఉంది. ఎక్క‌డ చూసినా పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఈ సారి అధికార వైసీపీ నేత‌ల నుంచి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెల‌వ‌డుతాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న వ‌య‌స్సు మ‌రీ అంత […]

వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?

బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని నేత‌. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా సాగిన ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు. విభ‌జ‌న‌తో కునాల్లిన కాంగ్రెస్‌ను వ‌దిలేసి వ‌చ్చి.. వైఎస్ త‌న‌యుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొద‌ట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వ‌చ్చేందుకు తాత్సారం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత వైసీపీ అధికార ప్ర‌తినిధి స్థాయిలో మాట్లాడ‌డం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్‌ల‌పైనా వారి వ్యాపారం హెరిటేజ్‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు కూడా. […]

వైసీపీకి సీనియ‌ర్ నేత‌లు కావ‌లెను?!

ఇప్పుడు ఎక్కువ మంది  ఇలానే ఆలోచిస్తున్నార‌ట‌! రాబోయే రెండేళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు పెట్టుకుని  ఇప్పుడు వైసీపీ త‌డ‌బ‌డుతోంద‌ని, అధికార టీడీపీని ఎదుర్కొనే స‌త్తా కూడా ఈ పార్టీలో క‌రువ‌వుతోంద‌ని అంటున్నారు. ఈ న‌ప‌థ్యంలోనే సీనియ‌ర్ల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నాడ‌ని అంటున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జ‌గ‌న్ చాంబ‌ర్‌లో వ‌ర్ష‌పునీళ్లు పార‌డంపై పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిన నేత‌లు […]

బాబు మ‌ళ్లీ బొత్స గాడిలో ప‌డుతున్నారా?

అధికార పార్టీ నాయ‌కులు ఎంత‌మంది ఉన్నా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తిప‌క్షానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటే చెల్లుబాటు అవుతోంది. విజ‌య‌న‌గ‌రంలో అధికార యంత్రాంగాన్నంతా త‌న చెప్పుచేతల్లో పెట్టుకుని చెల‌రేగుతున్నార‌ట‌. ఈ విష‌యం అధికార పార్టీ నేత‌ల‌కు తెలిసినా.. ఉదాసీన వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇదే సరైన స‌మ‌యంగా భావించి.. అధికార యంత్రాంగాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అయితే తాను టీడీపీలో చేరిపోతానని సంకేతాలు ఇస్తూ ఇలా త‌న ప‌నుల‌న్నీ చ‌క్కబెట్టుకుంటున్నార‌ట‌. అయితే గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో బాబును […]