వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే యేడాది పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. గ‌త 2017లో పాద‌యాత్ర‌తోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు 11 సీట్ల‌తో పూర్తిగా డీలాప‌డిపోయారు. మ‌రోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఎక్క‌డెక్క‌డ లోపాలు జ‌రిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాది వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఫ్లీన‌రీ ఏర్పాటు చేసుకుని త‌ర్వాత పాద‌యాత్ర‌కు […]

బెజ‌వాడ ఎంపీ సీటు.. జ‌గ‌న్ డెసిష‌న్‌తో దేవినేని సేఫ్‌… !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో బెజ‌వాడ రాజ‌కీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేష‌న‌ల్‌గానే ఉంటుంది. బెజ‌వాడ పార్ల‌మెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మ‌హామ‌హులు పోటీ ప‌డుతూ ఉంటారు. గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో ఆ పార్టీ యువ‌నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాష్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. అయితే జ‌గ‌న్ తాజాగా 2029 ఎన్నిక‌ల్లో బెజ‌వాడ పార్ల‌మెంటు సీటుపై వైసీపీ జెండా ఎగర‌వేసేలా తీసుకున్న స‌రికొత్త నిర్ణ‌యంతో […]