వైసీపీకి `సెప్టెంబ‌రు 1` గండం.. జ‌గ‌న్ ఏం చేస్తాడో…!

ఏపీ అధికార పార్టీకి ఒకటి త‌ర్వాత‌.. ఒక‌టిగా.. స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఒక‌స‌మ‌స్య‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే.. మ‌రో స‌మ‌స్య వెంటాడుతున్న ప‌రిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ ర‌ద్దు కోరుతూ.. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబ‌రు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్య‌మించేందుకురెడీ అయ్యారు. విజ‌య‌వాడ‌లో ప‌ది ల‌క్ష‌ల మందితో మిలీనియ‌మ్ మార్చ్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో సీఎం ఇంటి ముట్ట‌డికి కూడా పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాలు.. ఏడాదిలో జ‌రుగుతు […]