సేమ్ టు సేమ్‌.. ప‌వ‌న్ అదే పొలిటిక‌ల్‌ పాఠం..!

సేమ్ టు సేమ్‌.. డైలాగులు మాత్ర‌మే మారాయి. విష‌యం మాత్రం అదే! అదే.. ప‌వ‌న్ ప్రసంగం. ఆయ‌న తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే.. ఎక్క‌డో ఎవ‌రో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్య‌లే గుర్తుకు వ‌చ్చేలా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధికారం ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కొన్నాళ్లుగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీపై తీవ్ర […]