టీడీపీతో సీపీఐ కూడా రెడీ..ఫిక్స్ చేసేశారు!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో పోటీ చేస్తుందో ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. చాలా రోజుల నుంచి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం వస్తూనే ఉంది. ఈ పొత్తు ఉంటే తమకు నష్టమని తెలిసిన వైసీపీ..పొత్తుని ఏదొక విధంగా చెడగొట్టడానికే చూస్తుంది. కానీ టి‌డి‌పి-జనసేన మాత్రం పొత్తు దిశగానే వెళుతున్నాయి. తాజాగా పవన్ సైతం పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. కలిసి పనిచేద్దామంటే బి‌జే‌పి ముందుకు రాలేదని, బి‌జే‌పితో కలిసి బలపడి ఉంటే టి‌డి‌పి అవసరం వచ్చేది […]

మంత్రులపై జగన్ సీరియస్..వారిపై వేటు తప్పదా?

మరొకసారి సి‌ఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ అనంతరం జగన్..కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]

కేశినేనిపై తమ్ముళ్ళు డౌట్..మోదీని కలిశాకే!

కేశినేని నాని రోజురోజుకూ టి‌డి‌పికి దూరం అవుతున్నారా? ఆయనకు నెక్స్ట్ సీటు లేదని టి‌డి‌పి అధిష్టానం తేల్చేసిందా? అంటే ప్రస్తుతం నాని ఇండిపెండెంట్ మాదిరిగా ముందుకెళ్లడం చూస్తే..ఆయన టి‌డి‌పికి దూరమైనట్లే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన..ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై కంటే..సొంత పార్టీ టి‌డి‌పిపైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. కొందరు నేతలని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ వస్తున్నారు..వారి వల్లే పార్టీ నాశనం అవుతుందని అంటున్నారు. అయినా సరే […]

 టీడీపీకి టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..ఎంతమంది?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలని కైవసం చేసుకోవాలని మంత్రులకు జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి మెజారిటీ ఉంటే జగన్ ఇంత సీరియస్ గా తీసుకునేవారు కాదనే చెప్పాలి..కానీ మెజారిటీ లేకపోవడం వల్లే ఈ పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. వైసీపీ 6 స్థానాలని సులువుగానే గెలుచుకుంటుంది. కానీ 7వ స్థానం కోసం టి‌డి‌పితో పోటీ పడాల్సి ఉంది. నిజానికి టి‌డి‌పి పోటీలో ఉండకపోతే ఏకగ్రీవం అయ్యేది..కానీ అనూహ్యంగా టి‌డి‌పి తరుపున […]

పవన్ ఫుల్ క్లారిటీతో..వైసీపీ అనుకున్నది జరగదా!

ఎట్టకేలకు పొత్తులపై జనసేన అధినేత పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసి..టీడీపీతో కలవడానికి ఆయన రెడీ అయిపోయారని తెలుస్తోంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని చెప్పేశారు. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చూస్తుంది. వైసీపీ అనుకున్నదే జరగదని చెప్పేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది అని, వచ్చే […]

అరకు-పాడేరులో టీడీపీకి గెలుపు కలే!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాలు అరకు-పాడేరు..స్వచ్చమైన గిరిజన ప్రాంతాలు..మంచి టూరిస్ట్ ప్లేస్‌లు అయితే ఇక్కడ సదుపాయాలు చాలా తక్కువ. రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, తాగునీటి వసతులు తక్కువ. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆ నియోజకవర్గాల్లో పరిస్తితి అదే. అయితే ఇప్పటివరకు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ హవానే నదిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నదిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆ స్థానాల్లో పెద్దగా మార్పు లేదు. అభివృద్ధి తక్కువ..ఎమ్మెల్యేలు […]

బీజేపీలోకి నల్లారి..ఒక్క ఓటే వస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తాజాగా రాజీనామా చేశారు. ఇక కిరణ్..బి‌జే‌పిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బి‌జే‌పి అధిష్టానంతో అన్నీ చర్చలు జరిగాయని..రేపో మాపో అధికారికంగా బి‌జే‌పిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బి‌జే‌పిలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ […]

 పవన్‌ని రిస్క్‌లో పెట్టిన జోగయ్య..!

నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సింగిల్ గా గెలిచిన్ సి‌ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు. టి‌డి‌పితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు […]

 ఎమ్మెల్సీ పోరు..వైసీపీకి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ.!

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసినే. మూడు పట్టభద్రులు, రెండు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ, టి‌డి‌పి, పి‌డి‌ఎఫ్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అధికార వైసీపీ..పూర్తిగా వైసీపీ బలాన్ని ఉపయోగించి..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక దొంగ ఓట్లు ఏ స్థాయిలో పడ్డాయో తెలిసిందే. మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటే […]