గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టిడిపి గెలుపుకు దూరమై 20 ఏళ్ళు పైనే అయిపోయింది. ఎప్పుడు 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది. అంతకముందు 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే టిడిపి గెలిచింది. ఇంకా అంతే పెద్దగా గిద్దలూరులో టిడిపి జెండా ఎగరలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. […]
Category: Politics
బాబుపై విజయసాయి ఆసక్తికర ట్వీట్..మారిపోయారు సార్..!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..టిడిపి అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక సాయిరెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ కొందరు పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతుంటే.. మీ నుంచి […]
లోకేష్తో సీన్ చేంజ్..మంత్రికి సెగలు..ఎదురుగాలి.!
పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే..మొదట్లో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు అనుకున్న మేర రాలేదు గాని..నిదానంగా పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. ఊహించని విధంగా ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా ప్రజలు వచ్చారు. అంటే అక్కడ టిడిపి బలం […]
సెంటిమెంట్ అస్త్రాలతో జగన్..వర్కౌట్ అవుతాయా?
రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఒకోసారి వర్కౌట్ అవుతుంది..నాయకుల పండించే సెంటిమెంట్కు ప్రజలు లొంగుతారు. దీంతో ఆ నాయకులకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఎల్లకాలం అదే సెంటిమెంట్ నమ్ముకుని బండి నడిపించడం అనేది కష్టమైన పని. ఇక సెంటిమెంట్ పునాదులు మీద పుట్టిన వైసీపీ సైతం..అదే సెంటిమెంట్ రాజకీయాలని నమ్ముకుని ముందుకెళుతుంది. జగన్ పూర్తిగా ప్రజల్లో సెంటిమెంట్ లేపి..రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సెంటిమెంట్ తోనే వైసీపీ వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఆ సెంటిమెంట్ […]
సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్గా మరీన బాలయ్య..!
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడు. తాను తండ్రికి తగ్గ సినీ, రాజకీయ వారసుడినే అని మరోసారి హిందూపురం ఎమ్మెల్యే నటసింహం బాలకృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాలయ్య సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా సక్సెస్ అయ్యారు. ఇక తండ్రితో పాటు అన్న హరికృష్ణ ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి […]
కోడికత్తి తేలిపోయినట్లే..అన్నీ రివర్స్ అవుతున్నాయా?
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుని, టిడిపి ఓటమిని ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు..ఈ రెండు సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. వైఎస్ వివేకాని దారుణంగా హత్య చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇది చేయించింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారు..వైసీపీ అనుకూల మీడియా కూడా నారసుర రక్తచరిత్ర అని కథనాలు ఇచ్చింది. ఇక […]
గుడివాడలో పసుపు గాలి..బాబుకు ప్రజా మద్ధతు.!
ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టిడిపి వైపు ప్రజలు వస్తున్నారు. వైసీపీపై విసిగెత్తి ఉన్న ప్రజలు..టిడిపి వైపు చూడటం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన అని చెప్పవచ్చు. ఆ పర్యటనలో జనం రోడ్లపైకి వస్తున్న తీరుని గమనిస్తే..రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని అర్ధమవుతుంది. ఇటీవల జగన్కు ఒకలా, బాబుకు మరొకలా ప్రజా మద్ధతు వస్తుంది. మామూలుగా జగన్ భారీ సభల్లో పాల్గొంటున్నారు. పథకాల పేరిట బటన్ నోక్కే […]
జగన్కు అదే కాన్ఫిడెన్స్..వారు గెలిపించేస్తారా?
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చెప్పి జగన్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అధికారం రాకపోతే..కసి మీద ఉన్న టిడిపి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా జగన్ కు తెలుసు..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆయన గెలుపుని కేవలం..పథకాల లబ్దిదారుల ఓట్ల ద్వారా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం పైనే ప్రజలకు పథకాలు అందిస్తున్నామని, పథకాలు అందిన వారు తమకే […]
ఏపీ-తెలంగాణ మాటల యుద్ధం..స్క్రిప్ట్ ఉందా?
మరొకసారి ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది..రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలోని మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. మొదట తెలంగాణ మంత్రి హరీష్ రావు..తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ కార్మికులు అంతా..తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలని, అసలు ఏపీతో పోలిస్తే తెలంగాణ బెటర్ అనే సంగతి చూస్తున్నారు కదా..అందుకే ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకున్నా.. అక్కడి అధికార పక్షం […]