మొన్నటివరకు తెలంగాణ బిజేపిలో మార్పులపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి..కానీ ఏపీ గురించి పెద్ద చర్చ లేదు. అయితే సడన్ గా తెలంగాణలో బిజేపి అధ్యక్షుడుని మార్చడంతో పాటు ఏపీ బిజేపి అధ్యక్షుడుని మార్చేశారు. సోము వీర్రాజుని మార్చేసి అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే సోము నాయకత్వంలో ఏపీలో బిజేపి బలపడలేదు. అదే ఒక శాతం ఓట్లతోనే ఉంది. పైగా సోము అధికారంలో ఉన్న వైసీపీ కంటే..టిడిపిని ఎక్కువ టార్గెట్ చేసేవారు. దీని వల్ల సోము..జగన్ […]
Category: Politics
కిషన్తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!
మొత్తానికి తెలంగాణ బిజేపి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బిజేపి గెలిచింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బిఆర్ఎస్ పార్టీకి బిజేపినే ప్రత్యామ్నాయం […]
వెస్ట్లో వైసీపీ జీరో..పొత్తు లేకపోయినా డౌటే.!
అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? అంటే..అది ఎక్కువగానే ఉందని చెప్పాలి..కాకపోతే వైసీపీ ఓటర్లు మాత్రం…మళ్ళీ జగనే సిఎం అవుతారని అంటున్నారు…టిడిపి, జనసేన ఇతర పార్టీల ఓటర్లు..జగన్ మళ్ళీ గెలవరని అంటున్నారు. కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీకి వెళితే..వైసీపీకి వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో వైసీపీ బోణి కూడా కొట్టదా? అనే పరిస్తితి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ […]
వైసీపీకి భారీ దెబ్బ..టీడీపీలోకి డిప్యూటీ సీఎం వారసుడు..?
ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం…నెక్స్ట్ అధికారం దక్కుతుందో లేదో క్లారిటీ లేకపోవడం…ఇటు టిడిపి బలపడుతున్న నేపథ్యంలో పలువురు నేతలు..పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టిడిపిలోకి వచ్చేశారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా లైన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవి టిడిపిలోకి వస్తున్నట్లు […]
నెల్లూరులో జగన్ రివర్స్ ఆపరేషన్..వైసీపీలోకి కీలక నేత.!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి పలువురు కీలక నేతలు రావడం…అటు నారా లోకేష్ పాదయాత్రతో టిడిపికి కొత్త ఊపు వచ్చింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిడిపి వైపుకు వచ్చారు. దీంతో నెల్లూరులో టిడిపికి బలం పెరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ సైతం రివర్స్ ఆపరేషన్ చేస్తుంది. నెల్లూరులో ఏ మాత్రం బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతుంది. ఈ […]
రాహుల్కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బిఆర్ఎస్..బిజేపి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]
కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!
కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బిజేపిలో మొదలైంది. బిజేపిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బిజేపిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]
టీడీపీ సూపర్ సిక్స్..ప్రజల్లోకి వెళుతున్నాయా?
నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారంలోకి రాకపోతే టిడిపి మనుగడకే ప్రమాదమనే సంగతి తెలిసిందే.అందుకే చంద్రబాబు గట్టిగా కష్టపడుతూ…పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో మహానాడులో మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ అంటూ ఓ ఆరు అంశాలతో మేనిఫెస్టో రూపోదించారు. అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టిడిపి నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో […]
ఆ పదవులతో ఎమ్మెల్యేలకు చిక్కులు..గ్రాఫ్ డౌన్..!
అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుయ బాగోలేదని స్వయంగా జగన్ చెప్పిన విషయం తెలిసిందే. పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని బరిలో దించుతామని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేల గురించే మాట్లాడారు గాని…ఆ పార్టీలో దాదాపు 50 మంది వరకు పనితీరు బాగోలేదని తెలిసింది. దీంతో జగన్ ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా ఉంటారో అర్ధం కాకుండా ఉంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు..పార్టీ […]