రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే […]
Category: Politics
విశాఖ పార్లమెంటు: బొత్స ఝాన్సీ నైతికంగా గెలిచేసినట్టే..?
విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ.. బొత్స ఝాన్సీ పరిస్థితి ఎలా ఉంది? ఆమె గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమేనే.. అంటే.. నైతికంగా అయితే.. ఆమె ఇప్పటికే విజయం దక్కించుకున్నారని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు వెల్లడిస్తున్నారు. 1) బొత్స ఝాన్సీ మంచితనం. 2) తొలిసారి తూర్పు కాపులకు ఇక్కడ అవకాశం ఇవ్వడం 3) విశాఖను రాజధానిని చేస్తామన్న వైసీపీ వాగ్దానం. ఈ […]
కన్నాను చూశాం… 2 సార్లు టీడీపీని చూశాం.. ఈ సారి నో డౌట్ రజనీకే ఛాన్స్..?
వామ్మో విడదల రజనీ డైన్మిక్ అనుకున్నాం గాని.. మరి ఇంత డైనమిక్ లేడీనా.. ఆ స్పీడ్ ఏంది.. ఆ దూకుడు ఏందని గుంటూరు జిల్లా టీడీపీ వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు పార్లమెంటుకు పెమ్మసాని లాంటి బలమైన నేతను రంగంలోకి దించాం.. ఇక మనకు తిరుగు ఉండదు.. ఆ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మనమే గెలుస్తున్నాం అని అతి ధీమాతో ఉన్న చంద్రబాబు, గుంటూరు టీడీపీ నేతలకు రజనీ దూకుడుతో చుక్కలు చూపించేస్తోన్న పరిస్థితి. […]
పవన్ కళ్యాణ్ ని లేపేయడానికి ఆ పార్టీ వాళ్లు అలా చేస్తున్నారా..? నాగబాబు సంచలన కామెంట్స్..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఇంట్లో కాదు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కాదు ..పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ కాదు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు ఎక్కడ చూసినా సరే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకి మేలు జరుగుతుంది..? అనే విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో టిడిపి – జనసేన – బిజెపి అలాగే వైసిపిల మధ్య టఫ్ […]
చంద్రబాబు ఈక్వేషన్కు చెక్పెట్టి…. జగన్ నమ్మకాన్ని గెలిపిస్తోన్న ‘ విడదల రజనీ ‘ … !
ఏపీలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒకటి. వైసీపీ ఆవిర్భవించాక ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగరలేదు. గత రెండుసార్లు ఇక్కడ వైసిపి ఓడిపోయింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ సీటుపై వైసీపీ జెండా ఎగరేయలన్న పట్టుదలతో జగన్ మంత్రి విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీలోకి దింపారు. చాలా బలమైన ఈక్వేషన్లు సెట్ చేసి మరి జగన్ రజనీని టిడిపి కంచు కోటలో పోటీకి […]
ఈసారి ఎలెక్షన్స్ లో ఎలాగైన గెలవడానికి..పవన్ అలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పాలిటిక్స్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈసారి ఎప్పుడూ లేని విధంగా టఫ్ కాంపిటీషన్ నెలకొంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టిడిపి – వైసిపి – జనసేన – బిజెపి పార్టీల మధ్య టాప్ కాంపిటీషన్ నెలకొంది . ఆఫ్ కోర్స్ టిడిపి – […]
మరికొద్ది రోజుల్లో ఎలెక్షన్స్.. ఒక్క మాటతో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన తారకరత్న భార్య..!
మనకు తెలిసిందే.. కేవలం కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి పలు పార్టీస్ కూడా తమదైన స్టైల్ లో క్యాంపెనింగ్ చూసుకుంటున్నారు . మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప ..మా పార్టీ ఈ పనులు చేస్తుంది .. ప్రజలకు సేవ చేస్తోంది అంటూ ఏ పార్టీ వాళ్ళ విధివిధానాలను వాళ్ళ మేనిఫెస్టోలను జనాలకు తెలియజేసేలా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నందమూరి తారకరత్న భార్య […]
జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించిన హీరో విశాల్.. కుట్ర కోణం దాగి ఉందంటూ కామెంట్స్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి […]
వామ్మో… ఆ టీడీపీ అభ్యర్థి ఇలాంటి వాడా…!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లక్ష్యం. ఇప్పటికే రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వైసీపీ అధినేత ముందు నుంచి చెబుతున్నట్లుగానే సుమారు 50 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం దాదాపు పాతవారికే టికెట్లు ఇచ్చింది. అదే సమయంలో టీడీపీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇవే […]