మోడీ సర్కార్ కు సోనూసూద్ ఫోబియా ఉందా?

కాలం కాని కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎవరిమీదనైనా దాడులు నిర్వహించారంటే గనుక.. ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు చర్యలే అనే నిశ్చితాభిప్రాయం ఈ దేశ ప్రజలందరిలోనూ ఏర్పడిపోయింది. పైగా కేంద్రప్రభుత్వం తమకు కిట్టని వారిని వేధించడానికి, లొంగదీసుకోవడానికి, బెదిరించడానికి, కిమ్మనకుండా చేయడానికి ఎంచుకునే అస్త్రంగా ఐటీ దాడులకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు సినీనటుడు సోనూసూద్ కు చెందిన బొంబాయిలోని నివాసం మీద, లక్నోలోని కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయి. ఇవి కూడా […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

భట్టి ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో..?

దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.. దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కొన్ని కుటుంబాలకు ఈ మొత్తం అందింది కూడా. అయితే ఇపుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త ప్రశ్న, అనుమానం లేవనెత్తారు. దళితబంధు కింద ఇస్తున్న రూ. పది లక్షల డబ్బు మొత్తం రాయితీగా ఇస్తారా, లేక రుణం రూపంలో ఇస్తారా చెప్పాలని కోరుతున్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. […]

కారులో పదవుల పండగ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..

తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీలో అందరినీ సంతృప్తి పరచేందుకు ప్లాన్ రూపొందించింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో కేడర్ ను కాపాడుకునేందుకు పదవుల పంపకం ప్రారంభించింది. ఇన్ని రోజులు పార్టీపై లేని శ్రద్ద ఉన్నట్టుండి రావడంతో కేవలం ఎన్నికల కోసమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం పార్టీ సమావేశంలో కేటీఆర్ చేసిన ఓ కామెంట్ తో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష […]

వలలో చిన్న చేపలు.. చిక్కు మాత్రం పెద్ద చేపకే

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో భారీ కుంభకోణంగా జగన్ సర్కార్ అభివర్ణిస్తున్న.. ఫైబర్ నెట్ కేసులో చిన్న చేపలు దాదాపుగా వలకు చిక్కినట్టే. హరిప్రసాద్, సాంబశివరావు తదితరులను అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. తమమీద వినిపిస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ.. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగనే లేదని వారు చెబుతున్నప్పటికీ, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వాళ్ళు ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తోంది.  ప్రస్తుతానికి విచారణ ఎదుర్కొంటున్నది ఎవరు అనే సంగతి పక్కన పెడితే.. ఈ విచారణ ద్వారా […]

వైరల్: గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎమ్మెల్యేకు లేఖ..!

సాధారణంగా ఎవరైనా సరే తమ ప్రాంత ఎమ్మెల్యేలకు.. అధికారులకు.. ఉద్యోగం కావాలని , తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని లేదా రోడ్లు వేయమని లేదా ఇంకేదైనా సదుపాయాలు కల్పించాలని అభ్యర్థిస్తూ ఉత్తరాలు రాస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇక్కడ ఒక యువకుడు మాత్రం అందరికంటే కొత్తగా ఆలోచించి, తనను ఏ అమ్మాయి చూడడం లేదని.. తాగుబోతులకు, తిరుగుబోతులకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ,తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ చూసి పెట్టండి మహాప్రభో అంటూ […]

చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య […]

భట్టి సరే.. మోత్కుపల్లి ఎందుకొచ్చినట్టు?

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన దళితబంధు సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగుకు వచ్చిన వారంతా ఆ ఇద్దరు నాయకులను ప్రత్యేకంగా చూశారు. అరె.. వీరు కూడా వచ్చారా అన్నట్లున్నాయి వారి చూపులు. ఆ ఇద్దరూ ఎవరంటే.. ఒకరు మల్లు భట్టి విక్రమార్క, మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో విస్తరించడంపై ఈ సమీక్ష నిర్వహించారు. మరో ఐదు మండలాల్లో (వేర్వేరు నియోజకవర్గాల్లో) అమలు చేయాలని సర్కారు […]

డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?

ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]