తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా […]
Category: AP
విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికో క్లారిటీ వచ్చిందా….!?
విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన నాని… 2019లో సైతం వైసీపీ హవాలో కూడా ఎంపిగా గెలిచి తన సత్తా ఏమిటో చూపించారు. అయితే తర్వాత కాలంలో నాని తీరు పలు విమర్శలకు తెర లేపింది. ప్రధానంగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నాటి నుంచి కూడా నాని తీరుపై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉందనే చెప్పాలి. నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్గా పోటీ […]
జగన్ సర్కార్కు విద్యుత్ ఉద్యోగులు షాక్ ఇస్తారా…!
వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]
ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!
టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]
గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!
గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]
ఆ మంత్రికి పవన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారా….!
బ్రో… సాయి ధరమ్ తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించారు. పేరుకు హీరో సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ… సినిమా మొత్తం పవన్ కల్యాణ్ వల్లే ముందుకు సాగింది. సినిమా మొదలైన సరిగ్గా పావుగంటకు స్క్రీన్ పైకి వచ్చిన పవన్… సినిమా చివరి వరకు కనిపించారు. బ్రో సినిమాలో పవన్ సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా సినిమాల్లోని పాటలు పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ […]
ఎంపీకి ఈ సారి టికెట్ ఉందా… లేదా…?
రాజమండ్రి సిటీ టికెట్ ఎవరికో అంటూ ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతుందా…? రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్గా ఉన్న ఎంపీ మార్గాని భరత్… ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భయపడుతున్నారా….?…. ముఖ్యమంత్రి జగన్ను కలిసిన తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనపై ఎంపీ వ్యతిరేక వర్గం ఏమంటోంది…? రాజమండ్రి ఎంపీ కార్యాలయ ప్రకటనపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక ఎంపీ మార్గాని భరత్… 2019 […]
అప్పులు కోసం ఏపీ సర్కారు పరుగులు… నిజమేనా…?
ఏపీ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకొస్తోంది…. నెలచివరకు వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది… నిధులను మళ్లించి వేరు అవసరాలకు వాడుతోందని… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఆర్బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ.30,500 కోట్ల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి నేటి వరకూ ఫలించలేదు. దీంతో, వచ్చే […]
జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం […]