40 ఏళ్ల పార్టీ… దేశ రాజకీయాలనే చక్రం తిప్పిన అధినేతలు… దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు… తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అధినేత… పైగా ఎన్నికల సమయం… ఇలా ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ… టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా భయం పోయినట్లు కనిపించడం లేదు. మా వాళ్లు ఉత్త వెధవాయిలోయ్… అన్న గిరీశం డైలాగ్ ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలకు సరిగ్గా సరిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని […]
Author: Ravi
చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇది ఎన్నోసారో తెలుసా..?
మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హై డ్రామా తర్వాత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో… ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. వాస్తవానికి చంద్రబాబును అండర్ ట్రైల్ ఖైదీ కింద రిమాండ్ విధించడం ఇదే మొదటిసారి. ఆయనకు జైలులో 7691 నంబర్ కూడా కేటాయించారు. వీఐపీ ట్రీట్ మెంట్ […]
గుడివాడ టీడీపీలో తారాస్థాయికి వర్గ పోరు…!
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అనేది బహిరంగ రహస్యం, అందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని…. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ అన్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో ఈ వ్యాఖ్యలు శృతి మించాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఆయనకు టీడీపీ నేతలు బూతుల మంత్రి అనే పేరు కూడా పెట్టేశారు. అయినా సరే… నాని మాత్రం […]
రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!
వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]
ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవుట్… ఎలా గురూ…!
ఎన్నికల్లో గెలుపే టీడీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం దాదాపు ఏడాది ముందు నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత. నిద్రావస్థలో ఉన్న నేతలందరనీ ముల్లుగర్ర తీసుకుని తట్టి లేపి మరీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకువచ్చారు. 2019 ఓటమి తర్వాత… అసలు టీడీపీ నేతలున్నారా అనే అనుమానం కూడా తలెత్తింది. దీంతో ప్రతి నేతను మళ్లీ ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు బాబు బాగానే కష్టపడ్డారనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా […]
గుంటూరు ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ వేట…!
గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆచార్య ఎన్జీ రంగ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో సైతం గల్లా జయదేవ్ గెలిచారు. ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి గెలిచేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి […]
టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!
రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]
కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?
ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. […]
ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!
ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]