కందుకూరు ఘటన..టీడీపీకి విషాదమే.!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు కార్యక్రమం చేస్తూ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరంల్లో బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు..అలాగే ఎలాంటి విషాద ఘటనలు జరగకుండా పర్యటనలు సక్సెస్ అయ్యాయి. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు రోడ్ షోలో ఊహించని ఘటన జరిగింది. బాబు రోడ్ షోకు భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక […]

పాడేరులో వైసీపీకి నెగిటివ్..టీడీపీకి నో పాజిటివ్?  

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని విషయం తెలిసిందే. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా ఆ నియోజకవర్గాల్లో నడుస్తోంది. ఇక ఇందులో పాడేరు గురించి మాట్లాడుకుంటే..1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాడేరు నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో వైసీపీ […]

ఊహించని ట్విస్ట్..కంచుకోటలో వెనుకబడ్డ టీడీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు పోటాపోటిగా నడుస్తున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలా గత ఎన్నికల్లో దారుణ పరాజయం చూసిన టీడీపీ..ఇప్పుడు నిదానంగా బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు […]

నెల్లూరు సిటీలో వైసీపీ-టీడీపీల్లో ట్విస్ట్‌లు..సీటు పోటీ?

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఇక్కడ రెండు పార్టీల్లో సీటు విషయంలో పోటీ ఉంది. రెండు పార్టీల నుంచి సిటీ సీటు ఆశించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఎంతమంది పోటీ పడుతున్నారు..ఈ సీటులో ప్రస్తుతం పరిస్తితి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే..ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ గెలిచారు..మంత్రి అయ్యారు. తర్వాత మంత్రి […]

ఏపీలో కొత్త పంచాయితీ..కాపు వర్సెస్ బలిజ.!

ఏపీలో కులాల పంచాయితీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది..కులాల ఆధారంగానే రాజకీయాలు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు బీసీల కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాపులపై గురి పెట్టారు. కాపు ఓట్లు లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్ధంతినీ రెండు పార్టీలు కాపు ఓట్లు కొల్లగొట్టే వేదికలుగా మార్చుకున్నాయి. అటు విశాఖలో కాపు నాడు […]

బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది. దీంతో […]

కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?   

ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]

రాజాంలో తగ్గని గ్రీష్మ..టీడీపీకి తలనొప్పి.!

రాజాం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. సీటు కోసం నేతల మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఇటీవల చంద్రబాబు రాజాంకు వచ్చినా సరే సీటు విషయం తేలలేదు. దీంతో ఇటు ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్, అటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిభాని తప్పించి కొండ్రుకు రాజాం సీటు ఇచ్చారు. కానీ కొండ్రు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేరు. మళ్ళీ టీడీపీ బలపడుతుండటంతో కొండ్రు […]

పరిటాల వర్సెస్ కేతిరెడ్డి: ధర్మవరంలో ముదిరిన పోరు..!

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి శ్రీరామ్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే..ఇదే క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద బోగస్ […]