నూజివీడులో తమ్ముళ్ళ పంచాయితీ..బాబు వచ్చాక తేల్చాల్సిందే.!

ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రచ్చ నడుస్తూనే ఉంది. నేతల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో అధినేత చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కూడా అక్కడ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కొందరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న బాబు పర్యటనని దృష్టిలో పెట్టుకుని ముద్దరబోయిన, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏర్పాట్లు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ […]

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఇంకా లైన్‌లోనే..!

ఏపీలో మైండ్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్‌లో టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు తిప్పుకుని క్రాస్ ఓటు వేయించుకుని గెలిచిన టీడీపీ..అక్కడ నుంచి వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దాదాపు 16 […]

విశాఖ స్టీల్‌పై కేసీఆర్ పోలిటికల్ గేమ్..!

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్…ఏపీపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆల్రెడీ పార్టీ శాఖని కూడా మొదలుపెట్టారు. తోట చంద్రశేఖర్‌ని అధ్యక్షుడుగా నియమించారు. ఇక ఆయన ఆధ్వర్యంలో ఏపీలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో పోలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, ఇటు జనసేన సైతం..కేంద్రంలోని బి‌జే‌పికి […]

టీడీపీకి పట్టులేని స్థానాల్లో బాబు ఫోకస్..భారీ ప్లాన్.!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో టి‌డి‌పి బలపడటమే లక్ష్యంగా పనిచేత్సున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ..నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..ఇంకా దూకుడుగా పనిచేసేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా నియోజకవర్గాల్లో టి‌డి‌పి బలపడుతూ వచ్చింది. అయితే పార్టీ ఇంకా కొన్ని స్థానాల్లో టి‌డి‌పి బలపడాల్సి ఉంది. ఇప్పుడు ఆ స్థానాల్లో బాబు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా […]

జగన్ స్టిక్కర్లకు పవన్ బొమ్మతో కౌంటర్..కొత్త ట్రెండ్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయనే చెప్పాలి. కనిపించిన ప్రతిదానికి వైసీపీ రంగు వేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రతిచోటా జగన్ బొమ్మ ఉండేలా చూసుకున్నారు. ఆఖరికి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల డాక్యుమెంట్లపై, పట్టాదార్ పాస్‌బుక్‌లపై కూడా జగన్ బొమ్మ వేశారు. ఇలా ప్రతి దానిపై జగన్ బొమ్మ కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రతి ఇంటికి జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్‌ని అంటిస్తూ వస్తున్నారు. అది కూడా జగనన్నే మా […]

గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. […]

‘మా నమ్మకం నువ్వే జగన్’..జనం అనుకుంటున్నారా?

ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడి ఆయన ముందుకెళుతున్నారు. అవే తమని గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేని గడపగడపకు పంపించి..పథకాల లబ్దిదారులతో మాట్లాడిస్తున్నారు. ఇక పథకాల ద్వారా ఇంత లబ్ది జరిగిందని ప్రజలకు చెబుతున్నారు. ఇక గడపగడపకు తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే పథకాలు అందిన ఇళ్లకు వెళ్ళి..వాళ్ళ ఇంటికి […]

వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా […]

భూమా ఫ్యామిలీ సీట్లలో కన్ఫ్యూజన్..బాబు ప్లాన్ ఏంటి?

ఎన్నికలకు ముందే సీట్లు ఖరారు చేసేయాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో సీట్లు ఫిక్స్ చేయకుండా ఈ సారి ముందే సీట్లు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్డులని ఖరారు చేసేశారు. ఇక నెక్స్ట్ వారే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది అభ్యర్ధులకు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ […]