ఏపీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో లేకపోయినా..ఆయన ఎప్పుడు రాజకీయాలే చేస్తారని చెప్పవచ్చు. అది కూడా జగన్కు అనుకూలంగా ముందుకెళుతు ఉంటారు. జగన్కు పరోక్షంగా సాయం చేస్తుంటారనే చెప్పాలి. గతంలో టిడిపి అధికారంలో ఉండగా, ఆ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించారో చెప్పాల్సిన పని లేదు. జగన్కు లబ్ది జరిగేలా ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేవారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది..ఇప్పుడు […]
Author: Krishna
విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!
రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బిఆర్ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ […]
ఉదయగిరి వైసీపీకి కొత్త అభ్యర్ధి..మేకపాటి ఫ్యామిలీ నుంచే.!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కీలకమైన నేతలు వైసీపీకి దూరమయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం అవ్వడంతో నెల్లూరులో ఆ పార్టీకి కాస్త మైనస్ కనిపిస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీకి దూరమయ్యారు. దీంతో నెల్లూరులో వైసీపీకి కాస్త ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో వెంటనే ఇంచార్జ్ లని పెట్టారు..కాకపోతే […]
కృష్ణాలో బాబు టూర్..మూడు చోట్ల తమ్ముళ్ళ రచ్చ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక దీని ద్వారా జిల్లాలో టిడిపికి కాస్త ఊపు తీసుకొస్తారని చెప్పవచ్చు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటన ఉంది. ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటనతో కార్యకర్తల్లో జోస్ నెలకొంది. చాలా […]
అసెంబ్లీ సీట్లలో ఎంపీలు..జగన్ ఛాన్స్ ఇస్తారా?
వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టిడిపి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే […]
ఏజెన్సీల్లో వైసీపీకి సెగలు..ఆ దెబ్బ గట్టిగా.!
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పట్టున్న విషయం తెలిసిందే. కీలకమైన ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంటూ వస్తుంది. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉంటే..వాటినే వైసీపీనే గెలుచుకుంది. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో చెప్పవచ్చు. అలాంటి పట్టున్న చోట్ల ఇప్పుడు వైసీపీ పట్టు కోల్పోయే పరిస్తితికి వచ్చింది. […]
ఏపీలో కేసీఆర్ భారీ సభ..స్టీల్ ప్లాంట్తో ఎంట్రీ..!
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆయన..ఏపీలో కూడా పార్టీని మొదలుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఏపీలో బిఆర్ఎస్ పెద్ద కార్యక్రమాలు చేయలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో రాజకీయం తాజాగా మొదలుపెట్టింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై […]
ఆ ఎమ్మెల్యే వద్దంటున్న వైసీపీ నేతలు..ఆ స్థానంలో ఓటమి దిశగా!
అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఓ వైపు అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. ఇలా వైసీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి విశాఖలో పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఉమ్మడి విజయనగరంలోని శృంగవరపుకోట స్థానంలో కూడా […]
కర్నూలు సిటీలో సీటు ఇష్యూ..వైసీపీలో డౌట్..టీడీపీలో క్లారిటీ.!
రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత […]