సీటు కోసం గంటా పాట్లు..బాబు కనికరిస్తారా?

గత కొన్నేళ్లుగా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఊహించని తిప్పలు వచ్చాయి. ఆయనకు సైతం సీటు కోసం కష్టపడే పరిస్తితి వచ్చింది. ఆ పరిస్తితి ఆయన చేతులారా చేసుకున్నారనే చెప్పాలి. రాజకీయాలకు అనుగుణంగా ముందుకెళ్లడంతో గంటాకు ఇపుడు ఇబ్బందులు వచ్చాయి. అనేక మార్లు టి‌డి‌పిలో సత్తా చాటిన గంటా..గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అయితే టి‌డి‌పి అధికారంలో లేకపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో కనిపించలేదు..నియోజకవర్గంలో […]

టీడీపీలో రాయపాటి ఇష్యూ..వారసుడు టికెట్‌ కోసం.!

తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో పార్టీ బలపడుతూ ఉండటం…వైసీపీకి ధీటుగా పార్టీ ఉండటంతో టి‌డి‌పిలో సీట్ల కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే చాలా సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గట్టిగానే కష్టపడుతున్నారు. తనతో పాటు తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి నరసారావుపేట ఎంపీ సీటు రాయపాటి ఫ్యామిలీదే.. కానీ ఇటీవల కాలంలో అక్కడ […]

 టెక్కలి వైసీపీ అభ్యర్ధి ఫిక్స్..అచ్చెన్నని ఓడించగలరా?

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు గత ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచిన సీట్లని కూడా ఇప్పుడు దక్కనివ్వకూడదని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దగ్గర నుంచి..ప్రతి టి‌డి‌పి నాయకుడుని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని సైతం టార్గెట్ చేశారు. ఆయన సొంత స్థానం టెక్కలిలో వైసీపీ జెండా […]

బీజేపీకి టీడీపీ దూరమే..గట్టిగానే టార్గెట్ చేశారు.!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య ఉంటుందంటే..ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే బి‌జే‌పితో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. జనసేన-బి‌జే‌పి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టి‌డి‌పితో కలవడానికి జనసేన రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో బి‌జే‌పిని కూడా కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తుంది. కానీ బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. టి‌డి‌పి వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నామని బి‌జే‌పి నేతలు అంటున్నారు. దీంతో బి‌జే‌పి […]

జగన్ వ్యూహాలు వర్కౌట్ అవ్వట్లేదా?

రాజకీయాల్లో పరిస్తితులని బట్టి తనదైన శైలిలో వ్యూహాలు వేసి వాటిని సక్సెస్ చేయడంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్తితినైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అయితే ఇంతకాలం జగన్‌కు అనుకూలమైన రాజకీయమే నడిచింది. కానీ కొంతకాలం నుంచి సీన్ రివర్స్ అవుతుంది. వైసీపీకి పరిస్తితులు అనుకూలించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సీన్ మారుతూ వస్తుంది. అయితే వ్యతిరేక పరిస్తితులని పోగొట్టేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు..కానీ అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల […]

కేశినేని బ్రదర్స్ సీటు ఫైట్..బాబు ఎవరి వైపు?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల్లో సీటు విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది..అటు వైసీపీలో, ఇటు టి‌డి‌పిలో అదే పరిస్తితి..ఈ క్రమంలోనే నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కూడా దారి తీస్తుంది. ఇక టి‌డి‌పిలో విజయవాడ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక్కడ సొంత అన్నదమ్ముల మధ్య ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ కొంతకాలం టి‌డి‌పి అధిష్టానానికి […]

గిద్దలూరులో బాబు జోరు..టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టి‌డి‌పి గెలుపుకు దూరమై 20 ఏళ్ళు పైనే అయిపోయింది. ఎప్పుడు 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది. అంతకముందు 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే టి‌డి‌పి గెలిచింది. ఇంకా అంతే పెద్దగా గిద్దలూరులో టి‌డి‌పి జెండా ఎగరలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. […]

బాబుపై విజయసాయి ఆసక్తికర ట్వీట్..మారిపోయారు సార్..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక సాయిరెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ కొందరు పెద్ద ఎత్తున ట్వీట్స్  పెడుతుంటే.. మీ నుంచి […]

లోకేష్‌తో సీన్ చేంజ్..మంత్రికి సెగలు..ఎదురుగాలి.!

పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే..మొదట్లో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు అనుకున్న మేర రాలేదు గాని..నిదానంగా పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. ఊహించని విధంగా ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా ప్రజలు వచ్చారు. అంటే అక్కడ టి‌డి‌పి బలం […]