ఏపీలో పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు..ఈ మధ్య కాస్త క్లారిటీ వస్తుందనుకునే లోపు..తాజాగా పవన్, ఇటు బిజేపి నేతల వ్యాఖ్యలతో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ మధ్య చంద్రబాబు-పవన్ రెండు సార్లు...
మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టిడిపి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది....
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టాలని చెప్పి కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా...