నంద్యాల టీడీపీ సీటు ఫిక్స్..కానీ అదే డౌట్.!

నంద్యాల అసెంబ్లీ స్థానం…ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీదే ఆధిక్యంగా ఉంది. ఆ పార్టీని నిలువరించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ టి‌డి‌పి మొదట్లో మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టి‌డి‌పిలోకి జంప్ అయ్యారు. అనుహ్యా పరిణామాల […]

పెడనలో తమ్ముళ్ళ పోరు..దెబ్బవేసేలా ఉన్నారు.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టి‌డి‌పి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. వాస్తవానికి పెడన టి‌డి‌పి సీటు మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. గతంలో దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేసేవారు..గత ఎన్నికల్లో […]

నారాయణకు ఇంటి పోరు..స్కెచ్ ఉందా?

మాజీ మంత్రి నారాయణ ఎప్పుడు ఏదొక వివాదంలో కనిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ గా రాజకీయం నడుస్తూనే ఉంది. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగిన..ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఆయనపై సి‌ఐ‌డి కేసులు ఉన్నాయి. ఇటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి టెన్త్ పేపర్ లీకేజ్ కేసు ఉంది. ఇలా రకరకాల కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే ఇటీవల […]

మళ్ళీ జగనే..నో డౌట్.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టి‌డి‌పికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా […]

గుంటూరుపై జనసేన పట్టు..టీడీపీ ఇరుక్కునట్లే.!

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. మూడు పార్టీలు కలిస్తే వైసీపీకే లాభం. ఎందుకంటే బి‌జే‌పికి ఉన్న యాంటీ..టి‌డి‌పిపై పడుతుంది. సరే ఆ విషయం పక్కన పెడితే..పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు ఏ పార్టీకి దక్కుతాయనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో టి‌డి‌పి పెద్ద పార్టీ కాబట్టి…బి‌జే‌పి-జనసేనలకు ఆ పార్టీ సీట్లు త్యాగం చేయాలి. ప్రధానంగా జనసేనకు ఎక్కువ సీట్లు వదలాలి. […]

గుడివాడలో ట్విస్ట్‌లు..రాము కాదు..రావి.!

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్ధి ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే టి‌డి‌పి నేత ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన కొడాలిని ఓడించలేకపోయారు. ఎందుకంటే కొడాలికి గుడివాడపై పట్టు అలా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..సొంతంగా బలం పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సొంత బలం […]

ఉమాకు మళ్ళీ ఎదురుదెబ్బ..సొంత వాళ్ళే.!

ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా తిరుగులేని నాయకుడుగా ఉండేవారు. కృష్ణా టి‌డిపిలో ఈయన హవా ఎక్కువ ఉండేది. ఇక ఈయన ఏది చెబితే అదే అన్నట్లు నడిచేది. అలా ఉమా హవా నడిచేది..అలాంటిది ఇప్పుడు ఆయన పరిస్తితి దారుణంగా తయారైంది. చిన్న నాయకుడు కూడా ఆయన్ని లెక్క చేయడం లేదు. ఇక టి‌డి‌పి అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక్క ఓటమి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్లింది. వరుసగా నాలుగుసార్లు […]

ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]

టీడీపీ బీసీ మంత్రం..జగన్‌ని దాటడం కష్టమే.!

తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ..అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే ఇది ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు బి‌సిలు జగన్ వైపు ఉన్నారు. అందుకే జగన్ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి టి‌డి‌పి వచ్చాక బి‌సిలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి కీలక స్థానం దక్కింది. ఎన్టీఆర్..బి‌సిలకు పెద్ద పీఠ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అదే పంథా కొనసాగించారు. కానీ నిదానంగా టి‌డి‌పిలో బి‌సిలకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వారికి పదవులు ఇస్తున్నారని గాని..పెత్తనం మాత్రం ఒక […]