కుబేర అక్కడ డిజాస్టర్ .. మనసులో మాట చెప్పేసిన శేఖర్ కమ్ముల..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర .. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది .. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున , ధనుష్ , రష్మిక మందన్నా ప్రధాన పాత్ర లో నటించారు .. ఎమోషనల్ కంటెంట్ గా వచ్చిన ఈ సినిమా ని పోన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు .. ఈ సినిమా కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రావటం తో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది ..Kuberaa (2025) - Movie | Reviews, Cast & Release Date in mumbai- BookMyShowఅయితే ఒక తమిళనాడు లో ఈ సినిమా కి గట్టి చేదు అనుభవం ఎదురయింది .. అయితే ధనుష్ సొంత లాంగ్వేజ్ అయిన తమిళ్‌ లో అనుకున్నట్టుగా ఈ సినిమా స‌క్సెస్ కాలేద‌ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ సినిమా కథ .అందులోను .. ధనుష్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఈ సినిమా ను అక్కడ ప్రేక్షకులు తిరస్కరించారు .. ఇక దాంతో కుబేర కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ డిజాస్టర్ గా మిగిలింది .Kubera (2025) - Movie | Reviews, Cast & Release Date in chennai- BookMyShowఇక అదే విధంగా ఈ ఫెయిల్యూర్ కు గల కారణాలు ఏమిటో పరిశీలించని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు .. ప్రధానం గా ఈ సినిమా కథ అందులోను ధనుష్ ఉండడం తో ఈ సినిమా అక్కడ వారి కి బాగా కనెక్ట్ అవుతుంద ని తాము భావించామని .. అయితే ఇప్పుడు ఈ ఫలితం చూస్తూ తాము ఏ విషయం లో తప్పు చేశామో తెలుసుకోవాల్సిన పరిస్థితి తమ కు వచ్చింద ని ఆయన అంటున్నారు .