సమంత కి మయోసైటీస్ మళ్ళీ తిరగబడ్దిందా..? హెల్త్ కండీషన్ అలా మారిపోయిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంతకు మళ్ళీ మయోసైటిస్ వ్యాధి తిరగబడిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది. అంతేకాదు చాలా తప్పుడు మాటలు కూడా విన్నింది. కాగా ఇదే మూమెంట్లో ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి కూడా గురైంది.

ఈ క్రమంలోనే సమంత ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి ఎన్నో దేశ విదేశాలు చుట్టూ తిరిగి ఫైనల్లీ కొంచెం అయినా ఆ వ్యాధి నుంచి రిలీఫ్ దక్కించుకునేలా చేసింది . దీనికోసం ఎన్నెన్నో త్యాగాలు కూడా చేసింది సమంత . కాగా త్వరలోనే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది అని .. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అని ..తెగ వార్తలు వినిపించాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సమంతకు మళ్ళీ మయోసైటీస్ వ్యాధి తిరగబడింది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది . దానికి కారణం సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడమే. మొదటి నుంచి సమంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే . గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తుంది. దీంతో ఆమెకు మళ్ళీ మయోసైటిస్ తిరగబడింది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం ఆమె రెస్పాండ్ అయితేనే తెలుస్తుంది..!!