ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ త్రిషకి సంబంధించిన వార్తలను మనం ఎక్కువగా వింటున్నాము.. చూస్తూ ఉన్నాం ..రీజన్ ఏంటో తెలియదు కానీ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆమెపై కోలీవుడ్ మీడియా ప్రత్యేకమైన ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ త్రిష అంటే పడి చచ్చిపోయే ఒక కోలీవుడ్ హీరో..ఆమె కోసం చేసిన పని ఇప్పుడు పెద్ద దుమరమే రేపుతుంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఆ హీరో ఇమెపై మోజు పెంచేసుకున్నాడట . అంతేకాదు ఆల్రెడీ పెళ్లయిపోయిన ఈ హీరో ఆమె కోసం ఏకంగా ఒక నక్లెస్ కూడా ప్రెసెంట్ చేశారట . అది ఏకంగా కోట్ల విలువ చేసే నక్లెస్ అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
40 ప్లస్ క్రాస్ చేసిన త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ బ్యూటీ పెళ్లి అయిపోయిన ఆ హీరో పై మోజు పడుతుందా..? అంటూ ఫ్యాన్స్ డౌట్స్ పడుతున్నారు. అతగాడికి బుద్ధి లేకుండా నెక్లెస్ ఇస్తే ..ఈమె ఎలా తీసుకుంటుంది అంటూ మండిపడుతున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!