నంద్యాల‌లో వైసీపీకి షాక్‌…. టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎత్తులు, పై ఎత్తుల‌తో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోతోన్న ఈ రెండు పార్టీలు ఈ రోజు పెద్ద సంచ‌ల‌నానికి తెర‌లేపాయి. ముందుగా టీడీపీ వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు ఓ ప్లాన్ వేసింది. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి నామినేష‌న్ చెల్ల‌దంటూ ఓ కొత్త వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. టీడీపీ లీగ‌ల్ సెల్ వాళ్లు శిల్పా నామినేష‌న్ నోటరీ […]

ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో లోపాల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిజేసుకుంటూ.. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కొన్నిచోట్ల అభ్య‌ర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజాన‌గ‌రం నుంచి మొద‌లుపెట్టారు. ఇక్క‌డ మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు కుటుంబానికి మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న‌రావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మికి టికెట్ […]

జగన్ చెంతకు మాజీ మంత్రి!

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఇప్ప‌టినుంచే యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆప‌రేష‌న్ ఆకర్ష్‌`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కీల‌క నేత‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని […]

నంద్యాల‌లో జ‌గ‌న్ గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుందా..!

తాము గెల‌వ‌లేమ‌ని తెలిసినా.. పోటీ ప్ర‌ధానంగా టీడీపీ,వైసీపీ మ‌ధ్య అని రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ కోడై కూస్తున్నా ఇవేమీ ప‌ట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే గాక మైనారిటీ వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను త‌మ‌ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఏ న‌మ్మ‌కం మీద ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింది? మైనారిటీ అభ్య‌ర్థినే బ‌రిలోకి దించ‌డం వెనుక రాజ‌కీయంగా ఎవరికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. […]

నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే

ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జ‌రుగుతుండ‌గా, కౌంటింగ్ 28న జ‌రుగుతోంది. ఆ మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1న కౌంటింగ్ జ‌రుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయ‌డంతో ఇప్పుడు కాకినాడ‌లో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]

ప్ర‌కాశం టీడీపీలో ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. లైన్లో 2, 3 వికెట్లు

ప్ర‌కాశం జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ బ‌లంగానే ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు ఫిరాయింపుల‌తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశ‌నం చేసేశారు. విప‌క్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గ‌ప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫ‌స్ట్ వికెట్ రూపంలో ప‌డిపోయింది. అద్దంకిలో […]

ఒక్క రాజీనామాతో ఆత్మ‌రక్ష‌ణ‌లో టీడీపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న‌.. వైసీపీలో చేరిన 24 గంట‌ల్లోనే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్క‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరిపోవ‌డం.. ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు చేసిన జ‌గ‌న్ […]

అన్నాచెల్లి వ‌ర్సెస్ అన్న‌ద‌మ్ములు… గెలుపు ఎవ‌రిది

తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అన్న‌చెల్లెళ్లు వర్సెస్ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో ఎవ‌రు గెలుస్తారు అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక‌ను బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ వ‌ర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ను సెమీఫైన‌ల్స్‌గాను భావిస్తున్నారు. నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ శ్రీకృష్ణుల‌తో పోల్చారు. ఇక్క‌డ జ‌రిగేది ధ‌ర్మ‌యుద్ధ‌మ‌ని చెప్పారు. ఇక ఇక్క‌డ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద‌రెడ్డి […]

రోజాకు జ‌గ‌న్ షాక్‌… హేమ‌కు కీల‌క ప‌గ్గాలు..?

ఏపీలో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రోజా తెలుగు రాజ‌కీయాల్లో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా కొన‌సాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజ‌కీయ ప్ర‌స్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకుల‌తో సాగింది. 2004లో న‌గ‌రి నుంచి, 2009లో చంద్ర‌గిరి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె న‌గ‌రి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ […]