అధికార వైసీపీలో తిరుగుబాటు నేతల సంఖ్య పెరుగుతుంది. ఓ వైపు కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వ తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. మరికొండఋ నేతలు ఏమో సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ సొంత అన్న సుదర్శన్..టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే సుధాకర్ తనకు స్వయానా తమ్ముడని.. […]
Tag: ysrcp
టీడీపీలోకి సుచరిత..రెండు సీట్లు ఆఫర్?
ఇటీవల అధికార వైసీపీలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శల దాడిని మరింత పెంచారు. దీంతో ఆయనని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఆనం..టీడీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం అసంతృప్తిగానే ఉన్నారు. ఈయనకు నెక్స్ట్ వైసీపీలో […]
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఫిక్స్ అంటా!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా బలపడుతుంది..అదే సమయంలో టీడీపీతో పొత్తుకు జనసేన రెడీ అవుతుంది. ఇదే జరిగితే వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. అప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతాయి..దాని బట్టే కొందరు నేతలు జంపింగులకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారంలోకి వచ్చే ఊపు ఉన్న పార్టీలోకి నేతలు జంప్ చేసేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త చర్చ నడుస్తోంది..కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం […]
విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్కే..గద్దెతో ఈజీ కాదా?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగానే జగన్ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే చాలు మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండవచ్చని అంటున్నారు. అంటే జగన్ ప్లాన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ చేతుల్లో ఉన్న విజయవాడ ఈస్ట్ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ని ప్రకటించారు. అవినాష్..వచ్చే […]
పర్చూరుకు ఆమంచి..రావికి హ్యాండ్..ఏలూరికి అడ్వాంటేజ్.!
వచ్చే ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ బాగా ఆలోచనలో పడిన విషయం తెలిసిందే. కొందరు సీట్లు మార్చాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదట నుంచి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక అటు పర్చూరు స్థానానికి ఇంచార్జ్ గా […]
ఆనంకు టీడీపీలోకి లైన్ క్లియర్ చేసిన జగన్..!
గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి జగన్ చెక్ పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని అలా అయితే జనంలోకి వెళ్లి ఓట్లేయమంటూ ఎలా అడుగుతామని అన్నారు. పింఛన్లు పెంచితే గెలిచేటట్లయితే… గతంలో చంద్రబాబు కూడా భారీగా పెంచారని.. అయినా గెలువలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని చెప్పుకొంటూ వస్తున్నారు. దీనినీ ఆనం […]
రోడ్లపై నో ఎంట్రీ..జగన్కు నో రూల్..కుప్పంకు బాబు.!
ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]
సిక్కోలులో టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.!
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పైచేయి సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది..టీడీపీ చాలావరకు పుంజుకుందని సర్వేల్లో తేలింది. కాకపోతే ఇంకా లీడ్ లోకి […]
కాపు ఉద్యమం..పవన్కు ప్లస్..జగన్కు రివర్స్..!
టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]