ఎమ్మెల్యేలకు క్లాస్..ఆ ఇద్దరి పేర్లు హైలైట్!

మరొకసారి జగన్ వర్క్ షాప్ పెట్టి..వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎవరైతే గడపగడపకు సరిగ్గా తిరగడం లేదో..వారి పేర్లు సెపరేట్ గా చెప్పి మరీ క్లాస్ ఇచ్చారు.ఇకనైనా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకుంటరాని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే గతంలో మాదిరిగా ఈ సారి జగన్ సీరియస్ వార్నింగ్‌లు పెద్దగా ఇవ్వలేదు…కానీ కొంతమేర ఎమ్మెల్యేలని మందలించారు. తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల […]

చిత్తూరులో వైసీపీకి హ్యాట్రిక్ మిస్?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో పూర్తి ఆధిక్యం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో జీలల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది..కానీ ఈ సారి 14కి 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆ పరిస్తితి ఉందా? చిత్తూరులో టి‌డి‌పి బలం పెరగలేదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి 14 సీట్లు గెలుచుకునే […]

సీటుపై అవంతి క్లారిటీ..మళ్ళీ గెలుపు దక్కేనా?

ఇటీవల కాలంలో అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కని వారు ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీని […]

ముందస్తు ఫిక్స్ చేసిన టీడీపీ..జగన్‌కు ఆప్షన్ లేదా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో గతంలో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ముందస్తుకు వెళ్ళి గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకున్నారు. ఈ సారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో ఈ సారి ముందస్తు […]

అమర్నాథ్‌కు సీటు కష్టాలు..విశాఖ వైసీపీలో రచ్చ..!

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు కష్టాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లిలో గెలుపు ఈజీ కదా? అందుకే సీటు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ..2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి..ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా […]

లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]

బందరు-గుడివాడల్లో టీడీపీ మైలేజ్ పెంచుతున్న వైసీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతుంది…గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. కానీ నిదానంగా జిల్లాలో రాజకీయం మారుతుంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొస్తుంది. అదే సమయంలో వైసీపీ అధికార బలం వాడి టీడీపీని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అదే రివర్స్ అయ్యి ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేలా చేస్తుంది. తాజాగా మచిలీపట్నం(బందరు), గుడివాడ నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇప్పటికే […]

పెందుర్తి సీటులో రచ్చ..ఎమ్మెల్యేకు చెక్!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ వైసీపీలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అధికార చెలాయించే విషయంలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే సీటు విషయంలో కూడా రచ్చ నడుస్తోంది. చాలా సీట్లలో ఈ పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సైతం సీటు విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ […]

వాలంటీర్లపైనే భారం..వైసీపీకి కలిసొస్తుందా?

వైసీపీకి వాలంటీర్లే పెద్ద బలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారు చేతుల్లోనే ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు చూసిన, ఏ మంత్రి చూసిన వాలంటీర్ల నామస్మరణ చేస్తున్నారు. పైగా వారి ఓట్లు పై కూడా డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పదే పదే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే ఉండేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లు ప్రతి ఓటరు వైసీపీకి […]