వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]

పాదయాత్ర-2 సినిమా చేయడానికి ఎందుకు భయపడుతున్నారు..?

రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర.ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.రాజకీయాల్లో తిరుగులేని మనిషిగా అభిమానులను సంపాదించారు రాజశేఖర్ రెడ్డి. ఇక అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయగా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.కానీ వైఎస్ బయోపిక్ మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ బయోపిక్ కు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక యాత్ర పార్ట్-1 […]

కేసీఆర్ కొత్త సినిమా టైటిల్‌: అంతా నా ఇష్టం

తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! ఎవ‌రు విమ‌ర్శించినా.. ఎవ‌రు ఆయ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా.. విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. తాను మాత్రం సైలెంట్‌గా ప‌ని తాను చేసుకు పోతున్నారు. నూత‌న సెక్ర‌టేరియ‌న్ నిర్మాణానికి వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కంటూ స‌రికొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించేసుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న `వాస్తు`కు అనుగుణంగా సెక్ర‌టేరియ‌ట్ ను నిర్మించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణ‌లో పెద్ద దుమారంగా మారింది. వాస్తు దోషం సాకుగా […]

వైఎస్ ఫ్యామిలీ వీరాభిమాని సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మైందా..!

వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, వీరాభిమాని స‌బ్బం హ‌రి గురించి అనూహ్య‌మైన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు గూటికి చేరిపోతార‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నామ‌రూపాలు లేకుండా పోవ‌డంతో మౌనంగా ఉండిపోయారు హ‌రి. 2009లో అప్ప‌టి సీఎం వైఎస్ ప‌ట్టుబ‌ట్టి హ‌రికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. అందుకే ఆయ‌న వైఎస్ అన్నా ఆయ‌న ఫ్యామిలీ అన్నా ఎంతో […]

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వైఎస్ఆర్‌

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒక‌రు. 2009లో హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో ఆక‌స్మికంగా వైఎస్ చ‌నిపోయారు. వైఎస్ మ‌ర‌ణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయినా ఆయ‌న చేసిన సేవ‌లు, ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు, ఆయ‌న ప‌రిపాల‌న‌ను మాత్రం తెలుగు ప్ర‌జ‌లు అంత తొంద‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఆయ‌న పాల‌న అంత‌లా చెర‌గ‌ని ముద్ర‌వేసింది తెలుగు ప్ర‌జ‌ల‌పై. రాజ‌కీయాల్లో వ్య‌క్తుల‌పై ప్ర‌త్యర్థులు ఆరోప‌ణలు […]

క‌డ‌ప‌లో జ‌గ‌న్ గ్రాఫ్ ఎందుకు త‌గ్గుతోంది….రీజ‌న్స్ ఇవే.

క‌డ‌ప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బ‌ల‌మైన ఖిల్లా. క‌డ‌ప జిల్లా నుంచే ప్రారంభ‌మైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజ‌కీయాల‌తో పాటు స‌మైక్యాంధ్ర రాజ‌కీయాలు, చివ‌రిగా ఢిల్లీ రాజ‌కీయాల‌ను సైతం (అప్ప‌ట్లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఢిల్లీలోను హ‌వా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ త‌ర్వాత వైసీపీ పూర్తి ఆధిప‌త్యం సాధించాయి. ఈ మూడు ఎన్నిక‌ల్లోను జిల్లాలోని క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్క‌సారి […]

బాల‌య్య కోసం బాబు వైఎస్ కాళ్లు ప‌ట్టుకున్నారా.

కాపు ఉద్య‌మ నేత‌,  మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సీఎం చంద్ర‌బాబుపై మ‌రింత ఫైరైపోయారు. పొలిటిక‌ల్‌గా త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన వైఎస్ కాళ్ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టుకున్నార‌ని తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఈ మేర‌కు తాజాగా ముద్ర‌గ‌డ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో పెద్ద పెద్ద డైలాగుల‌తో ప‌ద్మ‌నాభం విరుచుకుప‌డ్డారు. తుని ఘ‌ట‌న పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స‌హా ప‌లువురిని విచారిస్తుండ‌డంపై ప‌రోక్షంగా కామెంట్ల‌తో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]