టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న.. తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకొని ఆఖ్యాతిని రెట్టింపు చేశాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్లాప్ అన్నదే లేని నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో […]
Tag: YCP
“గెలిస్తే బెంజ్ స్టేటస్..ఓడితే చిప్పలో గెంజి”.. మరికొద్ది గంటల్లో మారిపోతున్న ఏపీ రాజకీయ నేతల తలరాత..!
అయిపోయింది.. కొద్ది గంటలే మరి కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయ నేతల భవిష్యత్తు మారిపోబోతుంది. జూన్ 4వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి . దీనిపై సర్వత్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది . ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అన్నదానిపై ఇప్పటికే పలు సర్వేలు రివ్యూ కూడా ఇచ్చేసేయ్ . 80% కూటమినే ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ సర్వేలు వెల్లడించేసాయి. 20% మాత్రమే వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుంది […]
జగన్ ఓడిపోబోతున్నాడు అని ముందే గ్రహించాడా..? అందుకే ఆ పని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నాడా..?
ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ హాట్ సిచువేషన్ నెలకొన్నాయో మనకు తెలిసిందే . ఇన్నాళ్లు రాజ్యం ఏలేసిన అధికార పార్టీ త్వరలోనే టఫ్ సిచువేషన్ ఫేస్ చేయబోతుంది అంటూ జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం రాజ్యం దిగుతారా..? కొత్త రాజ్యాన్ని సృష్టించబోతున్నారా ..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటూ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ..మరి కొంతమంది మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు. […]
గల్లా Vs విడదల… జస్ట్ మూడు రోజులే… జనం మూడ్ ఎటు అంటే..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకురాలు గల్లా మాధవి, వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంది. ఇక, విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు ఉన్న పవనాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పులు సహజమే అయినా.. ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇబ్బందే. ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల […]
విశాఖ ఎంపీ: బొత్స ఝాన్సీ మూడోసారి పార్లమెంటు ఎంట్రీ.. పక్కాగా రాసిపెట్టుకోండి..?
విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ సర్వేలు ఆమె విజయపుబాటలోనే ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న బాలయ్య చిన్నల్లుడు మెతుకుమిల్లి శ్రీభరత్ గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈ సారి అయినా గత వైఫల్యాలను సరిచేసుకుని గెలుస్తాడనుకున్న భరత్ తనదే గెలుపు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయాడనే చర్చ బాగా నడుస్తోంది. అటు రాజకీయంగా చాలా సీనియర్ అయిన ఝాన్సీ ముందు భరత్ […]
అతి లేదు.. అతిశయమూ లేదు.. అదే ‘ మంత్రి రజనీ ‘ రాజకీయం..!
రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే […]
జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించిన హీరో విశాల్.. కుట్ర కోణం దాగి ఉందంటూ కామెంట్స్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి […]
టీడీపీ బీసీ మహిళా క్యాండెట్ ‘ పిడుగురాళ్ల మాధవి ‘ పై వైసీపీ కుట్రలు…?
వైసీపీ ఓ వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది. ఆ పార్టీ అధినేత జగన్ మాట మాట్లాడితే నా బీసీలు అని కపట ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు. వైసీపీలో ఉన్న బీసీలకే ఎంతో తీరని వేదన మిగులుతోంది.. అక్కడ ఉన్న వారు కూడా ఎన్నో అవమానాలు దిగమింగుకుని ఉంటున్నారు. జగన్కు బీసీలు అంటే తన భజన చేసేవారే… మళ్లీ తన పార్టీలో ఉండి… తనపై అసంతృప్తితో ఉన్న బీసీ నేతలు కూడా జగన్ దృష్టిలో బీసీలు కారు.. వారిని […]
బాలినేని అలకకు కారణం అదేనా…!
ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్మెన్లను సరెండర్ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]