ఈ మధ్య ఏపీలో సర్వేల గోల ఎక్కువైపోయింది..లోకల్ నుంచి నేషనల్ సంస్థల వరకు సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్నీ సర్వేల్లో...ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం అని...
ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే...
రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి...కానీ ఇప్పటినుంచే వైసీపీ-టీడీపీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఎవరికి వారు సెపరేట్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు...ఎక్కడ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ...