తిరుపతికి పవన్..సీఐ అంజుపై చర్యలు?

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె అధికార వైసీపీకి అండగా ఉంటూ..ప్రతిపక్షాలు ఏమైనా నిరసనలు తెలియజేస్తే వారిని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య నిరసన తెలియజేస్తున్న టి‌డి‌పి కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే  హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఇక తాజాగా […]

రోజుకో ట్విస్ట్..వాలంటీర్లే టార్గెట్..పవన్‌కు ప్లస్ అదే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్…వాలంటీర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాలంటీర్లు దిష్టి బొమ్మలు తగలబెట్టిన..పవన్ మాత్రం తాను చేసే విమర్శల పదును ఏ మాత్రం తగ్గించడం లేదు. వాలంటీర్లని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రోజుకో కొత్త అంశంపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన పవన్…జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని, […]

ఎన్డీయే మీటింగ్..పవన్‌కు ఆహ్వానం..టీడీపీ పొజిషన్ ఏంటి?

కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఐక్యంగా ఉంటూ బి‌జే‌పిని గద్దె దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇటీవల పాట్నాలో కాంగ్రెస్ తో సహ విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి విభేదాలు లేకుండా విపక్షాలు కలిసికట్టుగా పనిచేసి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని భావిస్తున్నారు. ఇక విపక్షాలకు మళ్ళీ చెక్ పెట్టి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలో బి‌జే‌పి సైతం..తమ మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. […]

వాలంటీర్లని వదలని పవన్..జగన్‌కు ఊడిగం చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొందరు మహిళలు కనపడకుండా పోతున్నారని..ముఖ్యంగా కుటుంబాల్లో మహిళలు, వితంతువుల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి..సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే పవన్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సరే పవన్ వెనక్కి తగ్గడం […]

వాలంటీర్ల టార్గెట్‌గా పవన్..జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు […]

పవన్ వారాహి పార్ట్-2..వెస్ట్‌పై ఫోకస్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర రెండో విడత మొదలుపెట్టనున్నారు. ఏలూరు నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. అయితే వారాహి యాత్ర చేసే విషయంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బాగా పట్టు ఉంటుందని అనుకుంటున్నారో ఆ స్థానాల్లోనే యాత్ర చేస్తున్నారు. మొదట విడతలో పవన్ అదే చేశారు. అయితే మొదట విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లారు. అక్కడ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే […]

పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]

గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!

ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]

పవన్ తర్వాత బాబు..పక్కా స్ట్రాటజీతో సభలు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా అంతర్గతంలో ఇద్దరు నేతలు ఒకే దిశగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒక అండర్‌స్టాడింగ్ తో ముందుకెళుతున్నారు. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ నెల 30న భీమవరం సభతో ఆయన పర్యటన ముగుస్తుంది. మళ్ళీ రెండోవిడత యాత్ర ఉంటుంది..కానీ దాని షెడ్యూల్ రాలేదు. ఇక […]