`ల‌వ్‌స్టోరీ` విడుద‌ల తేదీ వ‌చ్చేసింది..అనుకున్న‌దే జ‌రిగింది!

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]

బ‌న్నీ విల‌న్‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంతో బిజీగా ఉన్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న స‌మంత క‌ల..?!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ స‌మంత‌.. త‌న మొద‌టి హీరో నాగ చైత‌న్యనే 2017లో ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత‌.. ఎట్ట‌కేల‌కు త‌న క‌లను నెర‌వేర్చుకోబోతోంది. అస‌లు విష‌యం ఏంటంటే..సమంత గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తుందంటూ ఎప్ప‌టి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ […]

భార‌త్‌లో కొత్త‌గా 35,178 క‌రోనా కేసులు.. తాజా లెక్క‌లు ఇవే!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న ప‌ది వేల కేసులు అధికంగా న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 35,178 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇంట‌ తీవ్ర విషాదం!

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది త‌మిళ‌పై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించ‌నున్నారు. అక్క‌డే అంత్య‌క్రియులు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద […]

హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ‌..హైకోర్టు చివాట్లు?!

త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. మద్రాస్ హైకోర్టు ఆయ‌న‌కు చివాట్లు పెట్టింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయ‌గా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది. హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీస‌న్‌లు వేయ‌డం […]

మంచు మ‌నోజ్‌తో గొడ‌వ‌లు..మంచు విష్ణు దిమ్మ‌తిరిగే రిప్లై?!

టాలీవుడ్ క‌లెక్ష‌న్‌ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులుగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్ద‌రూ స్టార్ హీరోలు అవ్వ‌లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇక‌ ప్రొఫెషనల్ లైఫ్ ప‌క్క‌న పెడితే.. మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఆస్తి విష‌యంలో వీరిద్ద‌రికీ ప‌డ‌టం లేద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంలోనే మంచు విష్ణు […]

ల‌క్ అంటే వీడిదే..తాగిన బార్ నుంచి రూ.40 కోట్లు కొట్టేసిన మందుబాబు!

అదృష్టం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా వ‌రిస్తుందో ఊహించ‌డం చాలా క‌ష్టం. అయితే ఆ అదృష్ట‌మే తాజాగా ఓ పచ్చి తాగుబోతుకు రూ.40 కోట్ల‌ను తెచ్చిపెట్టింది. అది కూడా అత‌డు తాగే బార్ నుంచే అంత మొత్తం డ‌బ్బును అందుకున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్‌ రాల్స్ అనే వ్య‌క్తి ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫుల్‌గా మ‌ద్యం సేవించాడు. ఆపై కార్‌ పార్కింగ్‌ దగ్గర ఓ వ్యక్తితో […]

వాడ్ని చంపినవాడితో పడుకుంటా! రమ్య కేసుపై హీరోయిన్ షాకింగ్ పోస్ట్‌!

గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపుతున్న సంగ‌తి తెలిసిందే. పెదకాకాని రోడ్డులో ర‌మ్య‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేయ‌గా.. అత‌డికి వెంట‌నే ఉరిశిక్ష వేయాల‌ని విద్యార్ధి సంఘాలు, దేశప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజ‌కీయ‌నాయ‌కులు, సెల‌బ్రెటీలు కూడా ర‌మ్య‌కు న్యాయం జ‌ర‌గాల‌ని, నిందితుడికి వెంట‌నే శిక్ష ప‌డాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన […]