శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
Tag: Latest news
నాగార్జున బర్త్డే..సమంత ట్వీట్తో ఆ పుకార్లకు చెక్!!
అక్కినేని వారి కోడలు, అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సమంత.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియా […]
భారత్లో మళ్లీ 40 వేలకుపైగా కరోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత ఐదు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రజల్లో తీవ్ర కలవరం మొదలైంది. గత 24 గంటల్లో భారత్లో 45,083 […]
ప్రభాస్ అలాంటి వాడని అనుకోలేదు..కృతి సనన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపరుష్` ఒకటి. ఓం రైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్ చాలా […]
రూ. 200 కోట్లు ఇచ్చినా మహేష్ ఆ పని చేయడంటున్న సుధీర్ బాబు!!
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా.. సినీ ప్రముఖులు సైతం మంచి రివ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైద్రాబాద్లో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ..మంచి కంటెంట్ […]
చిరు ఇంట పీవీ సింధుకు సన్మానం..సందడి చేసిన సినీ తారలు!
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని […]
4వ తరగతిలో ఫస్ట్ లవ్..పెళ్లికి మాత్రం అలాంటివాడే కావాలి: మేఘా ఆకాష్
మేఘా ఆకాష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్.. ఆ వెంటనే చల్ మోహన్ రంగ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకుంది. ఇక ఈమె నటించిన మరో చిత్రం `డియర్ మేఘా`. […]
బిగ్బాస్ 5లో కలకలం రేపిన కరోనా..ఇద్దరికి పాజిటివ్..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయగా.. ఆగష్టు 26 నుండి వారందరూ హైదరాబాద్ ఐటీసీ హోటల్లో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మాయదారి కరోనా వైరస్ బిగ్ […]
ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్దిగా రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్ కేసులు […]