కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబ‌ర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇరుకుటుంబ స‌భ్యులు మ‌రియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల […]

`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]

న‌న్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్‌లో నాని షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుము థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం..ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ […]

తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ..కార‌ణం ఏంటంటే?

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక అప్ప‌టి నుంచి త‌న‌దైన పాల‌న‌తో దూసుకుపోతున్నారు. అంతేకాదు, అతి త‌క్కువ స‌మ‌యంలో ఉత్త‌మ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..10 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

తాలిబన్ల నిర్ణయం.. మహిళలకు నరకం..??

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలు అంత ఇంతకాదు. వారు చేస్తున్న దుశ్చర్యలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. తాలిబన్లు చేస్తున్న దారుణాలకి భయపడి ఉన్న దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడా పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల్లోకి ప్రవేశించి విమానాల రెక్కలపైన కూర్చుని మరి పారిపోయారంటే తాలిబన్లు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.. అలాంటి తాలిబన్లు రాజ్యాన్ని పాలించడం మొదలు పెడితే ఇంకా […]

జూనియర్ ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు […]

ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏకంగా …?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ […]

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ …?

దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీలు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటించిపోయారు. కాగా, కేంద్రం ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకుగాను కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారి కోసమై ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్ ప్రారంభించింది కేంద్రం. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా డేటాబేస్‌లో స్టోర్ చేయనున్నారు. మొత్తంగా ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మంది అసంఘటిత […]